Thursday, 02 April 2026 01:52:04 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

ప్రభుత్వం డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలి

పి ఆర్ టి యు

Date : 28 November 2025 07:59 PM Views : 159

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ ఉయ్యాల వాడ : నంద్యాల జిల్లాలోని, ఉయ్యాలవాడ మండలంలో పి ఆర్ టి యు సభ్యత్వ నమోదును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.వి.భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని, పలు పాఠశాలలు సందర్శించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని తెలిపారు. డిఎస్సి-2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. సిపిఎస్ రద్దు చేయాలని, అందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని కోరారు. పిఆర్సి కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి ఐఆర్ 30% ఇవ్వాలని కోరారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల పెండింగ్ డిఎ బకాయిలు, సరెండ్ లీవ్, ఏపీజిఎల్ఐ క్లెయిమ్స్ తదితరాలు చెల్లించాలని కోరారు. అదేవిధంగా 1 నుంచి 10 తరగతులు ఒకే చోట కొనసాగుతున్న పాఠశాలల్లో 1-5 & 6-10 గా వేరు చేసి ప్రత్యేక డైస్ కోడ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ నాయకులు రమణయ్య,జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ రావు, జిల్లా కౌన్సిలర్ నాగేశ్వరరావు, మండల గౌరవ అధ్యక్షుడు పోచ శ్రీనివాస్ రెడ్డి, మహానంది మండలం అధ్యక్షుడు డి.దస్తగిరి, మండల నాయకులు భాషా, విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :