Thursday, 30 July 2026 10:59:59 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

జూపాడుబంగ్లా మండలంలోని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 08 February 2026 08:24 AM Views : 207

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా జూపాడుబంగ్లా మండలంలోని, వివిధ గ్రామాలకు చెందిన 235713 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. తూడిచేర్ల గ్రామానికి చెందిన దండల హరికృష్ణ కి 25,024/- రూపాయలు, జూపాడుబంగ్లా 2 గ్రామానికి చెందిన కాటేపోగు ఇందిరమ్మ కి 32,028/- రూపాయలు, తంగడంచ గ్రామానికి చెందిన గువ్వల శ్రీనివాసులు కి 13,301/- రూపాయలు, 80 బన్నూరు గ్రామానికి చెందిన అహల్య సిద్ధిరెడ్డి కి 42,919/- రూపాయలు, పారుమంచాల గ్రామానికి చెందిన పన్నగి ఈశ్వరమ్మ కి 41,441/- రూపాయలు, మండ్లెం గ్రామానికి చెందిన ప్రభుదాసు కి 81,000/- రూపాయలు మంజూరైన చెక్కులను ప్రభుత్వ అధికారులతో, జూపాడుబంగ్లా మండల నాయకులతో కలిసి లబ్ధిదారులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఢీ.గోపికృష్ణ, తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పీఏ- రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, పాల్గొనడం జరిగినది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :