Thursday, 30 July 2026 06:30:17 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పదవి విరమణ పొందిన మోమిన్ వలిని ఘనంగా సన్మానించిన పిఆర్టియు నాయకులు, ఉపాధ్యాయ బృందం

Date : 30 June 2026 11:10 PM Views : 108

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నేడు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ నేటితో పదవీ విరమణ పొందిన ఎం.మోమిన్ వలి ని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, మిత్రులు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఎం.అయూబ్ అహ్మద్, పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ బాబు, మాట్లాడుతూ మోమిన్ వలి తన జీవిత కాలంలో విద్యాభివృద్ధి కోసం చేసిన సేవలను కొనియాడారు.

దాదాపు 3 దశాబ్దాల తన ఉపాధ్యాయ జీవితంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత చేర్చిన ఘనత ఆయనది అని అన్నారు. తన సర్వీస్ లో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆయన, వారి వద్ద శిక్షణ పొందిన వారి విద్యార్థులు వారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తాలూకా పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇబ్రహీం, కె.హుస్సేన్ సాహెబ్, పి.నూర్ మొహమ్మద్, రామిరెడ్డి, జిల్లా నాయకులు ఎం.చంద్రశేఖర్, ఆత్మకూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్ కలిముల్లా, పాములపాడు మండల అధ్యక్షడు ఎ.సాంబ శివుడు, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్ మొయినుద్దీన్, నంద్యాల మండల అధ్యక్షుడు కలిముల్లా వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, బంధుమిత్రులు , స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :