Thursday, 30 July 2026 12:09:41 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కర్నూలులో చిరుధాన్యాల ఆవశ్యకతపై అవగాహన సదస్సు

Date : 24 November 2025 09:34 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : అదితి చిరుధాన్యాల ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని, టీ.జీ.వి. కళాక్షేత్రం లో ఈ రోజు నిర్వహించిన చిరుధాన్యాలపై అవగాహన సదస్సులో పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. 1000 మందికి పైగా రైతులు మిల్లెట్ వినియోగదారులు పాల్గొన్నారు. సభలో మాట్లాడిన డాక్టర్ ఖాదర్ వలి చిరుధాన్యాల్లో గట్ మైక్రోబ్స్‌ను పెంచే సహజ గుణాలు, అధిక ఫైబర్, అలాగే రక్తంలో ఏర్పడే థిక్కెనింగ్ (రక్తం గడ్డ కావడం)ను తగ్గించే లక్షణాలను వివరించారు. చిరుధాన్యాలు రోజువారీ ఆహారంలో భాగం అయితే జీవనశైలిలో గణనీయమైన మార్పు వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి హాజరై, ఆరోగ్యం కోసం చిరుధాన్యాల వినియోగం పెరగాల్సిన అవసరాన్ని చెప్పారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, టి.జి. జగదీష్, మరియు అదితి మిల్లెట్స్ వ్యవస్థాపకులు సిఎ- కడింపల్లి.మోహన్, పోతుల.శేఖర్ పాల్గొన్నారు. అదితి మిల్లెట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ సంస్థకు కర్నూలులోనే స్వంతంగా మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండి, 200 మంది రైతులతో పని చేస్తూ, ప్రాసెస్ చేసి చిరుధాన్యాలను దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: