Saturday, 13 June 2026 02:56:18 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి

పీ.వెంకటేశ్వర్లు సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి

Date : 02 June 2026 06:54 PM Views : 106

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : ఫేస్ యాప్ రద్దు చేయాలి..?ప్రభుత్వం నిర్ణయించిన రోజు వారి కూలీ జాతీయ ఉపాధి హామీ శ్రామికులకు రూ 600 కనీసం వేతనం ఇవ్వాలని..? సి.పి.ఐ (ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు..? నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని, రేగడగూడూరు గ్రామ శివార్లలో జాతీయ ఉపాధి హామీ శ్రామికులను మంగళవారం రోజు సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ కార్మికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలని దీని ద్వారా నెట్ లేకపోవడంతో శ్రామికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని,ఫేస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ శ్రామికునికి రోజు వారి కూలి రూ 600 ఇవ్వాలని అలాగే సంవత్సరంలో 200 రోజులు పని దినాలను కల్పించాలని,125 రోజులు పని దినాలు పెరిగిన కేవలం100 మాత్రమే పని దినాలను పని దినాలను కల్పించారని అన్నారు. అలాగే ప్రతి వ్యవసాయ కూలీకి 125 రోజులు పని చూపే విధంగా చూడాలని అన్నారు. పని చేసే చోట మజ్జిగ,మెడికల్ కిట్లు, గ్రామానికి కి.మి 5 లోపు ఉంటే శ్రామికులకు రవాణా చార్జీలు ఇవ్వాలని అన్నారు. సమ్మర్ వేసవి అలవెన్స్ 30% కలపాలని అన్నారు.100 రోజులు పని చేసిన శ్రామికులకు పని ముట్లు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధి హామీ శ్రామికులు శ్రీనివాసులురాజు, ఇమ్మానియేలు,వెంకటయ్య, సరోజమ్మ, దేవమ్మ, లక్ష్మీ, జయలక్ష్మి, సుశీల, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :