Thursday, 30 July 2026 07:22:17 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఆత్మకూరులో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర -స్వచ్ దివస్, పల్స్ పోలియో కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి

Date : 20 December 2025 08:12 PM Views : 708

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మరియు పల్స్ పోలియో ర్యాలీలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు అన్నీటిని మనమే ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని ఇల్లు బాగుంటే వాడా బాగుంటుందన్నారు. వాడ బాగుంటే గ్రామం బాగుంటుంది అలానే గ్రామం బాగుంటే దేశం కూడా అభివృద్ధిలోకి నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం, మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడో శనివారం రోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ దివస్ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. అదేవిధంగా పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థినీలు కలిసి పాట రూపంలో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలని విద్యార్థినులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ మారుఫ్ ఆసియా, ఎంపీడీవో నాగేంద్ర, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సాజిత, జుబేర్, డిప్యూటీ తహసిల్దార్ ఆంజనేయ, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ భాష, హౌసింగ్ ఏఈ- ఉమామహేశ్వర్ రెడ్డి, టిడిపి కే.సి.కెనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు రవీంద్రబాబు, అబ్దుల్లాపురం భాష, శివ ప్రసాద్ రెడ్డి, నాగూర్ ఖాన్, నబీ, షాపుద్దీన్, విద్యా కమిటీ చైర్మన్ ఖాజా, ఎంఈఓ లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, పాఠశాల అధ్యాపక బృందం, ఆత్మకూరు పట్టణ ఆశా వర్కర్ల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :