Thursday, 30 July 2026 10:40:29 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నల్లకాల్వ గ్రామంలో సుస్థిర వ్యవసాయ విధానాలపై రైతు శిక్షణ కార్యక్రమం

Date : 10 December 2025 08:14 PM Views : 328

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి సంయుక్త అద్వర్యంలో సుస్థిర వ్యవసాయ విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం ఆత్మకూరు మండలంలోని, నల్లకాల్వ గ్రామంలో కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పచ్చిరొట్టె పైర్లు, పంట మార్పిడి చేసుకొని నేల సారవంతం పెంచుకోవాలని సూచించారు. ఇందులో కేవీకే సస్య రక్షణ శాస్త్రవేత్త బాలరాజు మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయ విధానాలైన నవధాన్యాల సాగు, పంట అవశేషాలు కలియదున్నడం, జీవన ఎరువులు, జీవ క్రీమి నాసినులు విరివిగా వాడటం వంటి పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ అధికారి పాల్గొని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి, భూసారా అదారిత ఎరువులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కేవీకే శాస్త్రవేత్తలు బాలరాజు, రవిగౌడ్, మండల వ్యవసాయ అధికారి- కె.హేమలత, గ్రామ వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :