Friday, 31 July 2026 10:20:05 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కొట్టాలచెరువు చెంచుగూడెం బడి పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలి

జవహర్ నాయక్ (గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షులు)

Date : 13 July 2026 10:01 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, కొట్టాల చెరువు గ్రామం బడిపిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆత్మకూరు ప్రజా రవాణాశాఖ మేనేజర్ ను గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ మాట్లాడుతూ కొట్టాల చెరువు గ్రామం బడిపిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 30 మంది కురుకుంద ఉన్నత పాఠశాలలో చదువుతున్నారని, ఆత్మకూరు పట్టణంలో కొంతమంది విద్యార్థులు చదువుతున్నారని, ఆటోలకు అధిక చార్జీలు ఇవ్వలేక బడిపిల్లలు సక్రమంగా బడికి రావటంలేదని, బాలకార్మికులుగా మారుతున్నారని, ఆత్మకూరు నుంచి కురుకుంద మీదుగా కొట్టాలచెరువు కు బడిపిల్లలకు అనుకూలమైన సమయం ఉదయం 8గంటలకు సాయంత్రం 4గంటలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. కొట్టాల చెరువు చెంచుగూడెం ప్రత్యేక గిరిజన పంచాయితీ కావడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి కొట్టాలచెరువు చెంచుగూడెంకు బస్సు సౌకర్యం లేక చదువుకునే బడి పిల్లలతో పాటు, కాలేజీ విద్యార్థులు, వృద్దులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :