Friday, 31 July 2026 09:22:02 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రైతులను అభివృద్దే - కో ఆపరేటివ్ సొసైటీ సంఘాల ముఖ్య కర్తవ్యం:-ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుదీన్

Date : 31 December 2025 06:41 PM Views : 230

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నాబార్డ్ వారి సౌజన్యంతో ఎఫ్ ఐ ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాసత సదస్సు ఆత్మకూరు సొసైటీ బ్యాంకు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, విఆర్ఎస్ పి చైర్మన్ పి.మల్లికార్జున రెడ్డితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ రైతులు పాడి పరిశ్రమకు అలవాటు చేసుకోవాలని, నాబార్డ్ ద్వారా సబ్సిడీ లోన్లను పొంది ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలిపారు. అదేవిధంగా రిసోర్స్ పర్సన్ కొమ్మపాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు, ప్రజలు సైబర్ నెరగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా గాని, సొసైటీ బ్యాంకుల ద్వారా గాని లావాదేవీలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాటం.రామిరెడ్డి, యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బి.ముర్తుజా, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి అలీ హుస్సేన్, రైతులు మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్, రైతు సంఘ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :