Friday, 31 July 2026 12:44:23 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అఖిలభారత పులుల గణన జరుగుతున్నందున శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే భక్తులు ఈ సమాచారాన్ని తెలుసుకోండి

ఆత్మకూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్

Date : 08 January 2026 09:54 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వు ప్రాంతాలలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిలభారత పులుల గణన కార్యక్రమాన్ని 2026 సంవత్సరానికి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, సబ్ డిఎఫ్ఓ భవిత లు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, సబ్ డిఎఫ్ఓ భవిత లు మాట్లాడుతూ జాతీయస్థాయి కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులోని, ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఫెజ్ దశలో 600ల మైరా కెమెరా ట్రాపుల ద్వారా పులుల గణన ఘనంగాలను ప్రారంభించినట్లు తెలియజేశారు. బ్లాక్ వన్ పరిధిలోని ,ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్ లలో ఈ గణన పనులను ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగిస్తున్నారని అఖిలభారత పులుల గణన కార్యక్రమం జాతీయ ప్రాముఖ్యత కలిగినందున శాస్త్రీయ గణన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలవకుండా ఉండేందుకు వెంకటాపురం నుండి హటకేశ్వరం వరకు, పెచ్చేరువు, నాగలూటి మార్గం గుండా పాదయాత్రను ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతించబడదని సూచించారు. ఈ కాలంలో భక్తులు దోర్నాల మార్గం ద్వారా ప్రయాణించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 8 నుండి శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే భక్తులు యధావిధిగా అడవి మార్గం నుండి వెళ్లవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రజలు భక్తితోపాటు పర్యావరణ పరిరక్షణనపైన కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వన్యప్రాణులను సంరక్షించడం, రక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ భవిత, ఐఎఫ్ఎస్సి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :