Thursday, 30 July 2026 01:47:08 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రజా సమస్యల  పరిష్కారం  కోసమే జనతా వారధి

బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్

Date : 19 January 2026 10:10 PM Views : 134

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "జనతా వారధి" కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిందని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్. మాధవ్ పిలుపు మేరకు, బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సూచన మేరకు, బిజెపి సీనియర్ నాయకులు చల్లా దామోదర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ ఆద్వర్యంలో జనతా వారధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జనతా వారథి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ మండల కేంద్రమైన పాములపాడు లో గత కొన్ని సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని పడగొట్టి, వెంటనే నూతన భవనం ఏర్పాటు చేయాలని, గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు, వితంతువులు, చిన్నపిల్లలకు ప్రాథమిక చికిత్స లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య ఉప భవనాన్ని తొలగించి, నూతన భవనాన్ని నిర్మించాలని తెలిపారు. ప్రజల నుండీ వచ్చిన వినతి పత్రాలను తహసిల్దార్- జి.సుభద్రమ్మ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రవరం గ్రామ బిజెపి నాయకులు చంద్రారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :