Friday, 31 July 2026 12:46:03 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధమ లక్ష్యం

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దిన్

Date : 07 December 2025 05:01 PM Views : 373

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో 66వ అంతర్జాతీయ దివ్యాంగుల వారోత్సవాలు పట్టణ దివ్యాంగుల సంగం అధ్యక్షుడు ఎన్ఎస్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు మండల సింగల్ విండో చైర్మన్- ఏ.షహాబుద్దీన్, టిడిపి మాజీ మండల అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ ఏ.షహబుద్దీన్, టిడిపి మాజీ మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరఫున దివ్యాంగుల కొరకు ఏడు వరాలు ప్రకటించడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది. అదేవిధంగా మన శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా.రాజశేఖర్ రెడ్డి దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్ , టిడిపి నాయకులు ఓబులేసు, మైనార్టీ నాయకులు మోమిన్ ఇబ్రహీం కలీలుల్లా, మోటార్ షఫీ ఉల్లా, ఎన్ఎస్ హాశం, దివ్యాంగుల రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ,వైస్ ప్రెసిడెంట్ చెన్నయ్య, కలిముల్లా, ముర్తుజా, రమణ, శివప్రసాద్, కరీం, మాబాషా, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :