ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల పరిధిలోని, వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా 14 మంది లబ్ధిదారులకు 72,3053/- లక్షల రూపాయల చెక్కులను శాసనసభ్యులు గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. తుమ్మలూరు గ్రామానికి చెందిన షేక్.హుస్సేన్ మియా కి 55,000/- రూపాయలు మరియు మొల్ల అత్తర్ రహిమాన్ కి 20,000/- రూపాయలు, కృష్ణరావు పేట గ్రామానికి చెందిన కృష్ణ కుమారి కి 38,612/- రూపాయలు, మిట్టకందాల గ్రామానికి చెందిన భువన వంశీకృష్ణ కి 11,2934/- రూపాయలు, మద్దూరు గ్రామానికి చెందిన పటాన్ శాహనాబి కి 25,574/- రూపాయలు, వేంపెంట గ్రామానికి చెందిన అంచె రామకృష్ణ కి 20,000/- రూపాయలు, మరియు మొగిలి వెంకటాద్రి కి 64,000/- రూపాయలు, ఎర్రగూడూరు గ్రామానికి చెందిన దేవావత్ చత్రునాయక్ కి 25,000/- రూపాయలు, పాములపాడు గ్రామానికి చెందిన మండాది కృష్ణవేణి కి 70,000/- రూపాయలు మరియు షేక్.అబ్దుల్లా రహిమాన్ కి 15,1954/- రూపాయలు, జూటూరు బుషాపోగు కృపారావు కి 50,000/- రూపాయలు, చెలిమిళ్ళ గ్రామానికి చెందిన కలబండి రాజమ్మ కి 42,795/- రూపాయలు మరియు వేల్పుల లక్ష్మీదేవి కి 23,084/- రూపాయలు, ఇస్కాల గ్రామానికి చెందిన డి.తరుణ్ కుమార్ కి 24,100/- రూపాయలు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అందరూ నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై-పి.తిరుపాలు, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & మండల నాయకుడు జి.హారి ప్రసాద్ యాదవ్, పాములపాడు సింగిల్ విండో చైర్మన్ సి.గోవిందు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాషా, వేపెంట సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, పాములపాడు మండలం కూటమి నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, సుబ్బారావు, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, టీడీపీ నాయకుడు మద్దూరు తిమ్మారెడ్డి, హరినాథ్ రెడ్డి, జూటూరు నాయకులు నాయిని మధు, నాయిని ఉపేంద్ర, నాయిని కృష్ణ, బండ్లమూరి వెంకటేశ్వరరావు, మాండ్రా సేవదల్ భావన రాము, మండల టీడీపీ కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, బూత్ 206 ఇంచార్జ్ నాగ శ్రీనివాసులు, మిట్టకందాల టీడీపీ యువ నాయకులు సంజన్న, నియాజ్ బాషా లు, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.వరప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News