Saturday, 13 June 2026 04:28:40 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పాములపాడు మండలంలోని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 04 February 2026 09:35 PM Views : 192

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల పరిధిలోని, వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా 14 మంది లబ్ధిదారులకు 72,3053/- లక్షల రూపాయల చెక్కులను శాసనసభ్యులు గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. తుమ్మలూరు గ్రామానికి చెందిన షేక్.హుస్సేన్ మియా కి 55,000/- రూపాయలు మరియు మొల్ల అత్తర్ రహిమాన్ కి 20,000/- రూపాయలు, కృష్ణరావు పేట గ్రామానికి చెందిన కృష్ణ కుమారి కి 38,612/- రూపాయలు, మిట్టకందాల గ్రామానికి చెందిన భువన వంశీకృష్ణ కి 11,2934/- రూపాయలు, మద్దూరు గ్రామానికి చెందిన పటాన్ శాహనాబి కి 25,574/- రూపాయలు, వేంపెంట గ్రామానికి చెందిన అంచె రామకృష్ణ కి 20,000/- రూపాయలు, మరియు మొగిలి వెంకటాద్రి కి 64,000/- రూపాయలు, ఎర్రగూడూరు గ్రామానికి చెందిన దేవావత్ చత్రునాయక్ కి 25,000/- రూపాయలు, పాములపాడు గ్రామానికి చెందిన మండాది కృష్ణవేణి కి 70,000/- రూపాయలు మరియు షేక్.అబ్దుల్లా రహిమాన్ కి 15,1954/- రూపాయలు, జూటూరు బుషాపోగు కృపారావు కి 50,000/- రూపాయలు, చెలిమిళ్ళ గ్రామానికి చెందిన కలబండి రాజమ్మ కి 42,795/- రూపాయలు మరియు వేల్పుల లక్ష్మీదేవి కి 23,084/- రూపాయలు, ఇస్కాల గ్రామానికి చెందిన డి.తరుణ్ కుమార్ కి 24,100/- రూపాయలు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అందరూ నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై-పి.తిరుపాలు, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & మండల నాయకుడు జి.హారి ప్రసాద్ యాదవ్, పాములపాడు సింగిల్ విండో చైర్మన్ సి.గోవిందు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాషా, వేపెంట సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, పాములపాడు మండలం కూటమి నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, సుబ్బారావు, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, టీడీపీ నాయకుడు మద్దూరు తిమ్మారెడ్డి, హరినాథ్ రెడ్డి, జూటూరు నాయకులు నాయిని మధు, నాయిని ఉపేంద్ర, నాయిని కృష్ణ, బండ్లమూరి వెంకటేశ్వరరావు, మాండ్రా సేవదల్ భావన రాము, మండల టీడీపీ కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, బూత్ 206 ఇంచార్జ్ నాగ శ్రీనివాసులు, మిట్టకందాల టీడీపీ యువ నాయకులు సంజన్న, నియాజ్ బాషా లు, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.వరప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :