Thursday, 30 July 2026 10:00:31 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

జిల్లా అందత్వా నివారణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు ఉచితముగా అద్దాలు పంపిణీ చేసిన కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి

Date : 13 February 2026 01:32 PM Views : 291

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము విద్యతోపాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తుందని ఆత్మకూరు కంటి వైద్యులు పి.షేక్షావలి అన్నారు. శుక్రవారము పాములపాడు మండలంలోని, భానుముక్కల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్, ఎంపీపీఎస్ పాఠశాలలలో, కొత్త బానకచర్ల జడ్పీహైస్కూల్లో, వేంపెంట జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లా అంధత్వ నివారణ సంఘము ద్వారా వివిధ పాఠశాలలోని, వేంపెంటలో 16 మంది విద్యార్థులకు, భానుముక్కుల-10 మంది విద్యార్థులకు, కొత్త బానకచర్ల పాఠశాల-4గురు విద్యార్థులకు అంతకు ముందు కంటి పరీక్షలు నిర్వహించినవారికి శుక్రవారము ఉచిత అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు స్మార్ట్ ఫోనుకు బానిసలు అయ్యి కంటి చూపు పోగొట్టుకోవడానికి, మెంటల్లీ మానసిక ఒత్తిడికి గురై లేనిపోని అనారోగ్యాలకు కారణం అవుతున్నారన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండాలని, నిరంతరంగా వాడకూడదని, వాటికి దూరంగా ఉండాలని అన్నారు. అలాగే విద్యార్థిని, విద్యార్థులు రోజువారి ఆహారంలో పోషక విలువలు మెండుగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని, మరియు పాలు, గుడ్డు, కూరగాయలు, ఆకుకూరలు రోజు తీసుకోవాలని సూచించారు కళ్ళను జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపెంట హెచ్ఎం-మొహమ్మద్ రఫీ భానుముక్కుల హెచ్ఎంలు మనోహర్, శ్రీనివాసులు, కొత్త బానకచర్ల హెచ్ఎం- మక్బూల్ భాష, ఆయా పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :