Thursday, 02 April 2026 01:52:06 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో వేనాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ఓటు వేయండి ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 13 December 2025 12:05 AM Views : 136

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో వేనాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ఓటు వేయండి ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో నెల్లూరు న్యాయవాదుల సంఘం సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని సంఘీభావం తెలుపుతూ న్యాయవాదులను కోరారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించి నెల్లూరు సంఘం సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రచార నిమిత్తం కర్నూలు న్యాయవాదుల సంఘం ఆయన న్యాయవాదులను మొదటి ఓటు అభ్యర్థన చేయడం జరిగినది అదేవిధంగా ఆయనకు కర్నూలు న్యాయవాదులందరూ సంఘీభావం అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత న్యాయవాదులకు ఏమి చేస్తానని అనేక వాగ్దానములు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగనాథ్, ఓంకార్, ప్రభాకర్ రెడ్డి, చిన్నయ్య, నవీన్, నరసింహులు, మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళల న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొని, ఆయనకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆయన కూడా నన్ను కర్నూలు న్యాయవాదులు అభినందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొని కర్నూలు న్యాయవాదుల సంఘం నందు మీటింగ్ ఏర్పాటు చేసి, ఆయనను అభినందించడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :