Saturday, 13 June 2026 04:22:25 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

తెలుగు దినపత్రిక క్యాలండర్ లను ఆవిష్కరించిన డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు

Date : 01 February 2026 08:29 AM Views : 97

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి.అంకన్న ఆధ్వర్యంలో పాములపాడులోని, మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు కల్లూరి.పెద్ద మస్తానయ్య, ఎంపీడీవో కార్యాలయ ఏఓ- ఎం.సరళ, సీనియర్ అసిస్టెంట్ సి.రామసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ కలాం, సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, వెలుగు ఏపీఎం- ఏ.ఉమామహేశ్వరి, సిసి-కృష్ణారెడ్డి, వీఆర్వో- మక్బూల్, ఎంసిఓ- చెంచయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలియాజ్, నటరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ టిఏ లు- ఫయాజ్, శ్రీకాంత్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కుర్మయ్య, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్- కలబండి.విజయభాస్కర్, భాగ్యలక్ష్మి, విబికే- కె.భాస్కర్, సోషల్ మీడియా ప్రతినిధులు ప్రవీణ్, తదితర ప్రభుత్వ అధికారులతో, సోషల్ మీడియా ప్రతినిధులతో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, తదితర అధికారులు మాట్లాడుతూ ప్రజా అంకితం తెలుగు దినపత్రికల చిరుకాలంలోనే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే, కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన వార్తా కథనాలతో అందరి మన్ననలు పొందడం జరిగిందని అన్నారు. వార్త పత్రికలు దేశ స్వతంత్రానికి ముందు నుండి మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా కూడా ప్రతిరోజు ఉదయమే మనకి వార్తా సమాచారాన్ని మన వరకు చేరవేస్తున్నాయన్నారు. వార్త పత్రికలు ఉన్నందువలననే ప్రతి ఒక్క సమాచారాన్ని ఏర్పాటుకు అప్పుడు మనమందరము తెలుసుకోగలుగుతున్నాం అన్నారు. సామాన్య కార్యకర్త మొదలుకొని దేశ నేత వరకు ప్రతి ఒక్కరి అభివృద్ధి కొరకు వార్తా పత్రికలు కృషి చేస్తాయన్నారు. కనుక మనమందరము ఇటువంటి పత్రికలకు తమ సహాయ సహకారాలు అందించి పత్రిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :