ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, తదితర పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని ఓర్వకల్ మండలంలోని, బైరాపురం గ్రామంలో పాల్గొని, సచివాలయ ఉద్యోగులకు కలిసి, లబ్ధిదారుల రెండింటికి వెళ్లి నగదును పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి గురించి గ్రామంలో మహిళలను రైతులను ఏ రకంగా ఉందని ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం, సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ వాటన్నిటిపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ సంతృప్తిగా ఉందనీ, ప్రభుత్వ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలనీ, ఈ రాష్ట్రానికి అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి, బొగ్గుల రవికుమార్, హరికృష్ణ జలీల్ భాష, సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పెన్షన్ దారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News