Thursday, 30 July 2026 10:15:20 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విబిజి రామ్ జి పథకంలో మైనర్ కెనాల్ పనులు చేస్తున్న శ్రామికుల మస్టర్ లను వెరిఫికేషన్ చేసిన ట్రైనీ క్లస్టర్ కో ఆర్డినేటర్ వీరన్న

పాఠశాలల ఆవరణలో జరుగుతున్న ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన ఏపీడి వెంకటరామిరెడ్డి, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్

Date : 23 July 2026 06:42 PM Views : 83

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం ఆవరణలో మరియు ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో యుహెచ్డీ ప్లాంటేషన్ కార్యక్రమం అనగా అనంత అరణ్య ప్లాంటేషన్ కి సంబంధించి ఫిట్టింగ్ చేయించడం జరిగింది. ఈరోజు అక్కడ జరుగుతున్న విబిజి రామ్ జీ పథకంలోని, పనులకు సంబంధించి మైనర్ కెనాల్ లో పనిచేస్తున్న శ్రామికుల మస్టర్ లను, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆవరణలో మరియు ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ట్రైని క్లస్టర్ కో ఆర్డినేటర్ వీరన్న, క్లస్టర్ ఏపీడి- వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, నెట్ జీ సంస్థ ఎన్జీవో రాజశేఖర్ లు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును తొలగించి జులై-1వ తేదీన వికసిత్ భారత్ విబిజి రామ్ జీ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకంలో శ్రామికులకు ఒక కుటుంబానికి 125 రోజుల పని కల్పించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతి వర్క్ లో కొలతల ప్రకారమే శ్రామికులు పనిచేయాలని, ఆ ప్రకారమే కూలీలు వేయడం జరుగుతుందని అన్నారు. పని చూపించమని అడిగిన ప్రతి వారికి పనులు కల్పించడం జరుగుతుందన్నారు.

ఎవరు కూడా ఇటువంటి పనులు లేవని ఇతర ప్రాంతాలకు వలసలు పోవలసిన అవసరం లేదన్నారు. డిమాండ్ ఇచ్చిన 15 రోజుల లోపల పని తప్పక కల్పించడం జరుగుతుందన్నారు. వారితోపాటు ఏపీవో- బి.జయంతి, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, టిఏ- స్వాములు, ఫీల్డ్ అసిస్టెంట్- లింగస్వామి, మేట్స్ కలబండి. నాగరాజు, బొల్లెద్దుల.మోహన్, శ్రామికులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :