పాములపాడు మండల ఎంపీడీవో కి.వినతి పత్రం సమర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు... ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పొదుపు సంఘాల ఏర్ప
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాములపాడు మండలం నుండి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నా
పాములపాడు మండలంలోని, పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి తాగునీట
పాములపాడు లోని, మండలం ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర ఏపీఓ-బి.జయంతి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ జి రామ్ జి గ్రామీణాభివృద్ధికి న
ఆత్మకూరు మున్సిపాలిటీలోని, ఇస్లాంపేట ఆరవ వార్డులో మజీద్ అత్తాయి రసూల్ కు నూతన రోడ్డు నిర్మాణానికి వార్డ్ కౌన్సిలర్ ముఫ్త
ఇంధనాన్ని వృధా చేస్తే డబ్బును వృధా చేసినట్లేనని.. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరిగి సేవ్ ఎనర్జీ - సేవ్ మనీ నినా
మండల కేంద్రమైన పాములపాడుకు చెందిన నిత్య సమాజ సేవకుడు కలబండి.నాగరాజుకు ఆయన చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా మాల మహానాడు రా
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చూసి పథకం ఫలాలు ప్రజలకు చేర
ఆత్మకూరు మున్సిపాలిటీ 6వ వార్డులో శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో అత్తయ్ రసూల్, 6వ వార్డ
మండల కేంద్రమైన పాములపాడు మమత క్లినిక్ ఆర్ఎంపీ వైద్యులు-మద్దూరు.రాజు, మద్దూరు రాధమ్మల కుమార్తె ఎం.మమత(ఎంబీబీఎస్), కుమారుడు
అన్నం చితికి పోకుండా విద్యార్థులకు వండి పెట్టాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు అన్నారు. ఈ సం
- ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా ప్రశాంత వాతావర
జూపాడుబంగ్లా మండలంలోని, 80- బన్నూరు గ్రామంలో గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పథకం క్రింద 43.10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన న
"మెగా పేరెంట్స్ డే"మీటింగ్ కు వచ్చిన శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ని బాలిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాల
పాములపాడు ప్రభుత్వ శాఖలలో, అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో పనిచేసే విఆర్ఓలపై అధిక పని ఒత్తిడిని తగ్గించి వర్క్ టు రూల్ అమలు
ప్రభుత్వ నిబంధనలను అనుసరించి జిల్లాలో అర్హత ప్రమాణాలున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామ
కంచికచర్ల మండలం, పరిటాలలో ఏర్పాటుచేస్తున్న రిలయన్స్ న్యూ ఎనర్జీ - కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటును ఎన్టీఆ
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ వారోత్సవాలు నంద్యాల జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నంద్యాల జిల్లా లెప
ఆత్మకూరు పట్టణంలోని, హోటళ్ళ ను, రెస్టారెంట్లను మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ఓబులేసు తన సిబ్బందితో కలిసి తనిఖీ చేయడం జరిగి
పదో తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల ప్రణాళిక అమలుతో నూరు శాతం ఫలితాలను సాధించి ఉత్తీర్ణత శాతంలో జిల్లాను అగ్రగామిగా
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషిచేద్దామని, ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972 ద్వారా సమాచార
నంద్యాల జిల్లాలోని, మహానంది నందీశ్వరాలయం దగ్గర మహాశివరాత్రిని పురస్కరించుకొని రజక సంఘం రాష్ట్ర నాయకుడు నాగరాజు ఆధ్వర్య
నంద్యాల జిల్లా సమతా సైనిక దళ్ ఉపాధ్యక్షుడు సగినాల సురేష్, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, లీగల్ అడ్వైజర్ వాడ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లాస్థా
ఈ నెల 16న కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం ... పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్ర
నందికొట్కూరు నియోజకవర్గం, మిడుతూరు మండలంలోని, చౌట్కూరు, గుడిపాడు గ్రామలలో ఉన్న 33, 34 బూత్ లను నందికొట్కూరు నియోజకవర్గం బూత్
జూపాడుబంగ్లా మండలంలోని, తుడిచెర్ల గ్రామంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ ఆహ్వానం మేరకు శ
దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, సుగాలి గిరిజనుల జాతిపిత,ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని
నీతి, నిజాయితీ గల నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తొలి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవ
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లా అధ
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2026 - 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని దానిలో 12వ పిఆర్సి చెల్లింపులు ఇ
కర్నూలు పట్టణంలోని, నంద్యాల చెక్ పోస్ట్ సెంటర్ లో దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం.సంజీవయ్య విగ్రహానికి పూలమాలవేసి ఘనం
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి దళిత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పాములపాడులోని, సిపిఎం పార
మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దళిత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య105వ జయ
జిల్లాలో ఈ నెల 17న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమన్వయ శాఖల అధికారులు సమష్టిగా కృషిచేసి విజయవ
జూపాడు బంగ్లా మండలంలోని, 80 బన్నూరు, మండ్లెం గ్రామాలలో ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా అడి
ప్రభుత్వ పాఠశాలలలో, హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మ
కర్నూలు నగరం పాతబస్తీ ఉస్మానియా కళాశాల ప్రాంగణంలోని బి.ఇడి. కళాశాల సమావేశ భవనమునందు వక్ఫ్ చట్టాల పుస్తక సమీక్ష కార్యక్రమ
ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీవోఎస్ఎస్) ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించ
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో దండగల భూషమ్మ మృతి చెందిన విషయం తెలుసుకోని, మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, గ్రామ న
ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము విద్యతోపాటు ఆరోగ్యానిక
పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో శివ స్వాములు జ్యోతిర్ముడి కట్టుకొని, శివాలయం దగ్గర భిక్ష ఏర్పాటు చేసి వచ్చిన భక్తాద
వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులను అవలంబించడం ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగద
జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చే
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాలను నిరసిస్తూ, కిసాన్ మోర్చా పిలుపుమేరకు నందికొట్కూరు పట్టణంలో కార్మిక, ర
సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని.. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సురక్షిత బ
మంగళవారం నాడు నందికొట్కూరు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఈనెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని
పాములపాడులోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయము మీటింగ్ హాల్ నందు ఇన్చార్జి మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.తిరుపాలు,
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లాస్థాయి కార్యక్రమం ద్వారా మొత్
ఆత్మకూరు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన పి ఆర్ టీ యూ, ఫిబ్రవరి 9, 1971 న ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు
పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు నేషనల్ హైవే రహదారి పక్కన జంబూల్లమ్మ దేవాలయం దగ్గర శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులు, భక్తులక
కొత్తపల్లి మండలంలోని, జానాల గూడెంలో గత నెలలో అగ్రవర్ణాల కుట్రలో భాగంగా దళితులను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడ
ఫిబ్రవరి 8వ తేదీన కడప నగరంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గౌరవ అవార్డ్స్– 2026
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా, పుత్తూరు మండలంలోని, నే
సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం ... పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల
కరీంనగర్ జిల్లా, రామచంద్రాపురం మండలంలోని, తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేసిన మనువాద దుండగు
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హక్కుగా సంక్రమించి ఇప్పటికే మంజూరుకాబడిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు 35 వేల కోట్లకు
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా జూపాడుబంగ్లా మండలంలోని, వివిధ గ్రామాలకు చెందిన 235713 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల
నంద్యాల జిల్లాలోని, మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేశ
కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను తరతరాలకు వారసత్వ సంపదగా అందిం
పాణ్యo నియోజకవర్గం, ఓర్వకల్లు మండలంలోని, ఉప్పలపాడు గ్రామంలో ఓ.హెచ్.ఎస్.ఆర్ వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య
అబ్దుల్ కలాం వంటి మహనీయుల స్ఫూర్తి పథంలో నడుచుకుంటూ విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్ట
అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిరక్ష్యరాస్యులు అక్షరాస్యులుగా మారి.. బంగారు భవితకు బాటలు వే
విజయవాడలోని, (మంగళగిరి) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగ
కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో ఉన్న రైతుల మొక్కజొన్న పంటలపై అడవి పందుల దాడిలో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఫారెస్ట్ రే
పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న సర్వేనెంబర్-55బి లో ఉన్న 12 సెంట్ల గవర్నమెంట్ స్థలంలో వ
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు తెలిపారు. ఈ
పట్టణ పరిధిలో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు 20. వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆత్మకూరు మున్సిపల
ఆత్మకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు కీర్తి శేషులు పెసల హరిబాబు కుమార్తె ప్రియంవద ఇటీవల విడుదల అయిన గ్రూప్ -1 ఫ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చకుండా అలాగే కొనసాగించాలని ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాన్ని క
సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలింపియాడ్ 2025-26 పరీక్షల్లో శ్రీ వివేకానంద విద్యా విహార్ పాఠశ
ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ (2025-28) ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో లాటరీ ద్వారా బార్ల కేటాయిం
ఆత్మకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, కీర్తిశేషులు పెసల హరిబాబు కుమార్తె పెసల ప్రియంవద ఇటీవల విడుదలైన గ్రూప్-1
నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల పరిధిలోని, వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా 14 మంద
ఆత్మకూరు మండలం ప్రజాపరిషత్ కార్యాలయం మీటింగ్ హర్ నందు బాల బాలికలపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు. కార్యక్రమంను
వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్సీ).. మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నాయని.. బాధిత మహిళలకు గౌరవం, న్యాయం కల్పించే
రవాణా శాఖ ద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకమైన, నాణ్యమైన అవినీతిరహిత సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆ
చిన్నారుల చేతిలో మొబైల్ కాదు.. పుస్తకం ఉండాలని, విజ్ఞానానికి విత్తనం గ్రంథ పఠనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక
జూపాడుబంగ్లా మండలంలోని, పోతిరెడ్డిపాడు రెడ్ రెగ్యులేటర్ ను పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, నందికొట్కూరు న
సింగపూర్ తెలుగు సమాజం సంఘానికి జరుగుతున్న ఎలక్షన్లలో టీం శివప్రసాద్ కు మీ అమూల్యమైన ఓటు వేసి, ఇతరులతో ఓటు వేయించి, అఖండ మె
పాములపాడు గ్రామానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ షేక్.అల్లిసా సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. ఫోటోగ్రఫీ రంగ
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పేద రైతులకు ఇతర వృత్తిదారులకు పని కల్పించి ఆకలి చావులు నివారణకు వలసలు తగ్గించాలని సి
పిల్లల బంగారు భవిష్యత్తుకు చేయీచేయీ కలపి బాల్య వివాహ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలప
నందికొట్కూరు నియోజకవర్గం, జూపాడుబంగ్లా మండలంలోని, తూడిచెర్ల గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తలు, నంద్యాల పార్లమ
శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి సహకారంతో ఆత్మకూరు పట్టణంలోని, సాయిబాబా నగర్ నందు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 180 మ
పి ఎస్ కే కంపెనీ వారి భారీ వాహనాలు తిరగడం వలన పాడైపోయిన గ్రామీణ ప్రాంతాల రోడ్లను వెంటనే వెయ్యాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిల
మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా, నిర్లక్ష్యం చేసిన మిడుతూరు ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జ
ఫిబ్రవరి-2వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం ... పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్ర
టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోని, ఎన్టీఆర్ విగ్రహ
ఈరోజు ఓర్వకల్ మండలంలోని, నన్నూరు గ్రామంలో ముస్లిం సోదరులకు స్మశాన వాటిక కావాలని పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ
ఆత్మకూరు పట్టణంలోని, థెరీసా జూనియర్ కాలేజీ నందు పి.ఆర్.టీ.యూ. ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స
మండల కేంద్రమైన పాములపాడు లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి యూరియా సమస్యలను పర
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో కొత్త బోర్ పాయింట్లకు గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, ఎంపీడీవో కార్యాలయ ఏవో- ఎం.సరళ, సిం
పి ఆర్ టి యు సీనియర్ నాయకులు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు అన్నెం.చిన్న భాస్కర రెడ్డి (జెడ్పిహెచ్ఎస్ ఎర్రగుంట్ల బండిఆత్మకూర
కర్నూలు పట్టణంలో, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఏపీ.ఈ.డబ్ల్యూ.ఐ డి.సి. రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ముఖ్య అతి
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ
నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి.అంకన్న ఆధ్వర్యంలో పాములపాడులోని, మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్
బిల్డింగ్ పినలైజేషన్ స్కీం ( బిపీయస్) కొరకు అవసరమైన వారు ఇకపై స్వయంగా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిం
నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో పి ఆర్ టీ యూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్థానిక
అంగవైకల్యంతో పాటు వివిధ మానసిక శీరిరక రుగ్మతులతో ఇబ్బంది పడే విభిన్న ప్రతిభావంతులు సమస్యల పరిష్కారంపై శ్రద్ద పెట్టాలని
ఓర్వకల్లు విమానాశ్రయం ప్రాంతంలో ఉన్న, డాక్టర్ అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీలో నిలిచిపోయిన పనులను ముఖ్య అతిధులు రాష్ట్ర మ
రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గింపే ధ్యేయంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన లక్ష్యంతో ఈ ఏడ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ని అవమాన పరుస్తూ సోషల్ మీడియా వేదికలలో అనుచిత వ్యాఖ్యలు (X
ఆత్మకూరు పట్టణంలోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయము మీటింగ్ హాల్ నందు ఎంపీడీవో- పి.నాగేంద్రుడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.పవ
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధికార ప్రతినిధి మరియు కార్యదర్శిగా ఎన్నికైన అలీ హుస్
నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్య కింద జిల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్ కాఫ్) నూతన చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ మాట్లాడుతూ.. మత్స్యకార గ్రామాల్
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామం నుండి వెలుగోడుకు పోయే రహదారిలో పడిపోయిన కల్వర్టును రోడ్డు భవనాల శాఖ వారు వెంటనే నిర
జిల్లాలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాల మంజూరుకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటా
రాష్ట్ర విద్యా & ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కోర్ట
నేడు నంద్యాల జిల్లా, మిడ్తూరు మండలంలోని, పలు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్ట
ఆత్మకూరు పట్టణం రవాణా శాఖ సేవలను పొందే ప్రతి వాహనదారుడు ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, తద్వారా సురక్షితమ
ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పకడ్బందీ భద్రతా కల్పించడం జరిగిన్నప్పటికీ నిరంతర పర్యవేక్షణ
ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పనిచేస్తున్న జి.మధుసూదన్ (స్టాప్ నెంబరు-427802)కు ఉత్తమ ఇంధన పొదుపు జ్ఞాపిక అవార్డును డిఎం- వి
నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న అంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలను సునిశిత పర్యక్షణల
నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆఫీ
పాములపాడు మండల కేంద్రంలో ఉన్న నెమలి వెంకట్ రెడ్డి భవన్ సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ సమావేశం టి.వెంకటేశ్వరరావు అధ
నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయము నందు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పి- సునీల్ ష
జూపాడుబంగ్లా మండలంలోని, తంగేడంచ స్వర్ణ గ్రామ సచివాలయం వద్ద తంగేడంచ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు చాలా గొప్పగా ఘనం
ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు సూపరెంటెండ్ డాక్టర్- ఏ.రాయుడు జాతీయ జెండాను ఎగర
నందికొట్కూరు పట్టణంలోనీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య జన్మదిన వేడుకలు జ
కర్నూలు పట్టణంలోని, జిల్లా విద్య మౌలిక సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథులుగా ఏపీ
పోలీసు శాఖలో అంకితభావంతో పనిచేస్తూ, నేర నియంత్రణలో తనదైన ముద్ర వేసిన ఆత్మకూరు ఎస్సై డి.వి. నారాయణరెడ్డి జిల్లా స్థాయి ఉత్త
పాములపాడు మండలంలోనీ, 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రెవెన్యూ కార్యాలయం దగ్గర తహసిల్దార్- జి.సుభద్రమ్మ, పోలీస్ స్టేషన్ దగ్గ
ఆత్మకూరు పట్టణంలోనీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ బేతం.హర్ష స్వాతి కిరణం & మెట్రో ఆంధ్ర తెలుగు దినపత్రికల క్యాలెండర్
ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యాలయం దగ్గర 77 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఈఓ నాగేశ్వరరావ
హైదరాబాద్ పట్టణంలో, శ్రీ సత్య సాయి నిగమామంలో, ఈరోజు రుద్రా బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ స్వర్ణానంది మరియు ఆల్ ఇన్ వన్ టాలెంట్
పాములపాడు మండలంలోని, అన్ని అన్ని పోలింగ్ కేంద్రాలలో తహసిల్దార్- జి.సుభద్రమ్మ, డిటి-పఠాన్ బాబు ల ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ల ద
ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు శంకరయ్య నిన్న అనారోగ్యముతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు
సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మ
కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ లో భాగంగా క్యారమ్స్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదే
ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మీ - చదువులో సరస్వతి, ఆదరించడంలో అన్నపూర్ణాదేవి అని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ అన్
రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంలో భాగంగా ఈ రోజు పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామంలో, లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడ
కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నందు టిడిపి లీగల్ సెల్ మరియు లోకేష్ బాబు అభిమానులు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష
ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాల
ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్లో పులి గోర్లు స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు డిఎఫ్ఓ-విగ్నేష్ అప్పోవ
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో మరియు సింగపూర్ దేశంలో రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్
శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈ రోజు మన నవ్యాంధ్ర భవిష్యత్తు సారధి, ప్రజాసేవకై పునరంకితమైన యువ నాయ
ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు పట్టణంలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లు స్వాతి కిర
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త. జయసూర్య అన్నారు. గురువారం పట్టణంలోని, మార్కెట్ యార్డులో
అగ్రిగోల్డ్కు సంబంధించి ప్రభుత్వం అటాచ్ చేసిన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సేకరించిన వివరాలతో నివేదికను రూ
రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్
ఆత్మకూరు పట్టణంలోనీ, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ జి.రత్న రాధిక, రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్- ఎస్.అబ్దుల్ కర
ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ అడవి సంపద, పెద్ద పులుల సంరక్షణతో పాటు పర్యావరణం కాపాడుతూ విధ
ఎన్టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికా
షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం పనిచేస్తూనే, వివక్ష లేని కులరహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ ఛ
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు ఝాన్స
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్టమైన ప్రణాళికతో అనేక సంక్షేమ పథక
పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం-2 కి సమాజ సేవకుడు నవీన్ కుమార్ గ
కన్నడ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కేఎం.గాయత్రి సారథ్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన కర్ణాటక ఉన్నతస్థాయి అధ్యయన బృందం జిల
అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఉత్తర్వుల మేరకు, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ మరియు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు అ
ప్రజల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లు గద్దల్లా తన్నుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరైన అవగాహన ద్వారానే సైబ
కర్నూలు పట్టణంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఎం.అంబేద్కర్ (ఐఏఎస్) ని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇ
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "జనతా వారధి" కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిందని బిజెపి మండల అధ్యక్షులు రాయపా
ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామానికి చెందిన మండ్ల రాఘవేంద్ర, మండ్ల నాగమణి దంపతుల కుమారుడు మండ్ల ప్రసాద్ జాతీయ స
కర్నూలు నగరంలోనీ, జిల్లా కోర్టు ఆవరణంలో ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని నీ డోన్ బేతంచర్లకు చెందిన శ్ర
సోమవారం నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు (ఐ.పి.ఎస్) కార్యాలయంలో యోగివేమన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పి
మండల కేంద్రమైన పాములపాడులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ టెలికాం అ
మండల కేంద్రమైన ఓర్వకల్లులోని, సొసైటీ కార్యాలయం దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో దేశ పోరాటం తెలుగు దినపత్రిక క్యాలెండర్-2036 లను సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి మ
పాములపాడు మండల కేంద్రంలో ప్రజా అంకితం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలండర్లను నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబ
మామిడి తోటల రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు మండల హార్టికల్చర్ అధికారి కె.చందన శనివారం తెలిపారు. ఈ సందర్భంగా హార్టి
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో దేశ పోరాటం తెలుగు దినపత్రిక క్యాలెండర్లను సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్
పాములపాడులోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నూతన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వి.రామకృష
కర్నూలు పట్టణములోని, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ప్రాంగణంలో టిడిపి యూత్ నాయకుల ఆధ్వర్యంలో సిరి నగర్, ముజఫర్ నగర్కు చె
కోనసీమ జిల్లా : తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్
మండల కేంద్రమైన పాములపాడులో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నంద్యాల జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్-2026 లను జిల్లా ఉపాధ్య
జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి-ఆర్. రామంజి నాయక్, ఆత్మకూరు రూరల్ సి.ఐ- ఎం.సురేష్ కుమార్ రెడ్డి, మరి
పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామంలో టిడిపి యువ నాయకుడు & సమాజ సేవకుడు పి.హుసేన్ భాష ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగ
సంక్రాంతి పండుగ సందర్భంగా పాములపాడు మండలంలోని, లింగాల గ్రామములో కర్నూలు వారి అక్షయ బ్లడ్ బ్యాంక్, లింగాల యూత్ ఆధ్వర్యంలో
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు, ఆయన సతీమణి
పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సర్ప
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో చనిపోయిన పట్నం.సత్యమయ్య పార్థివ దేహానికి గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పూ
స్వామి వివేకానంద జయంతి నీ పురస్కరించుకొని కర్నూలు పట్టణంలోని, రాజ్ విహార్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ఎడ
పాములపాడు మండల నూతన ఎస్సై- పి.తిరుపాలు కు వేంపెంట గ్రామ సర్పంచ్- వై.మాణిక్యమ్మ, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, సింగిల
వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని ఏపీ వడ్డెర సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు పల్లపు మౌలాలి అన్నారు. వారు కొత్తపల్లి మండల పరిధి
బ్రిటిష్ వారిపై వడ్డె ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకమని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ డి.నాగన్న, ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్
పాములపాడు గ్రామ సర్పంచ్ మేకల.భాగ్యమ్మ, ఆమె కుమారుడు మేకల.రాజశేఖర్ నేషనల్ హైవే ఎన్హెచ్ 340సి నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు
పాములపాడులోనీ, జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం గ్రామ ప్రజల సహకారంతో గ్రామ యూత
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం నియోజవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బుడ్డా
పాములపాడులోనీ, టిడిపి పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శి
పాములపాడు లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో ఎమ్మెల్యే-
ఆత్మకూరు పట్టణంలోని, సిద్దపల్లె రోడ్డులో ఉన్న అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక అధికారి యు.రాజు ఆధ్వర్యంలో శాంతిరాం హాస్
కర్నూలు పట్టణంలోని, తన కార్యాలయంలో ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని కి గోనెగండ్ల సీఐ-ఎన్.చంద్రబాబు, ఏఎస్ఐ- భ
నందికొట్కూరు మండలంలోని, బొల్లవరం గ్రామంలో నూతనంగా 2 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మూడు మినీ గోకులం షెడ్డులను ముఖ్య అతి
భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వు ప్రాంతాలలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిలభారత పులుల గణన కార్యక్రమాన్
పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని, తెలు
మండల కేంద్రమైన జూపాడు బంగ్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్ )నుంచి నందికొట్కూరు నియోజకవర్గం, జూపాడుబంగ్లా మండలంలోని, తూడిచెర్ల గ్రామా
మండల కేంద్రమైన పాములపాడులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహిస్
మండల కేంద్రమైన పాములపాడులో గ్రామ సర్పంచ్ మేకల.భాగ్యమ్మ తరపున ఆమె కుమారుడు మేకల.రాజశేఖర్ రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్లపోదల
ఓర్వకల్లు మండలంలోని, కేతవరం గ్రామంలో "పొలం-పిలుస్తోంది" కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి టీడీపీ నంద్యాల జిల్లా అ
అనారోగ్య సమస్యల వల్ల, జూపాడు బంగ్లా మండల పరిధిలోని, వివిధ గ్రామాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్
కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభించింది, రైతుల సంక్షేమమే లక్ష్యంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత
వైఎస్సార్సీపి పార్టీ, వారి సాక్షి దినపత్రిక 108 వాహనాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కర్నూలు పట్టణంలోని, సి.క్యాంప
ఆత్మకూరు మండల పరిధిలోని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆత్మకూరు సబ్ బ్రాంచ్ నకు మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఇం
పామూరు :- పామూరు మండల నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన అనూక్ ని వగ్గంపూడి గ్రామం పంచాయతీ టీడీపీ ముఖ్య నాయకులు ఉప్పుగండ్ల
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం నగరంలో జనవరి 18న జరిగే లక్షలాదిమంది బ
మండల కేంద్రమైన పాములపాడులో ప్రభుత్వ టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ & నందికొట్కూరు నియోజవర్గ యువ నాయకుడు కురువ.రమేష్ ఆధ్వర
మండల కేంద్రమైన పాములపాడులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ బీస
పాములపాడు మండలంలోని, తుమ్మలూరు గ్రామంలో, గ్రామ 2వ సచివాలయము నందు నిర్వహించిన రాజముద్రతో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కింజారపు.అచ్చంనాయుడు కర్నూలు పట్టణానికి విచ్చేసిన సందర్భంగా అతిథి గృహములో ఆయనను ఏపీ ఈడబ్ల్
పాములపాడులోని, జిల్లా పరిషత్ హైస్కూల్ దగ్గర పి ఆర్ టి యు నంద్యాల జిల్లా క్యాలెండర్, డైరీ లను పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్
షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘం (ఎస్టిటిఎఫ్)-2026 నూతన క్యాలెండర్లను ఆత్మకూరు పట్టణంలోని, విద్యా వనరుల కే
సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా పామ
ఆత్మకురు పట్టణంలోని, డైమండ్ ఫంక్షన్ హాల్ నందు ఆత్మకూరు మేదరి సంగం కమిటీ ప్రెసిడెంట్ పి. తిరుపతయ్య అధ్యక్షతన జిల్లా అధ్యక్
ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి కేవలం చలానాలు రాసే అధికారిగానే కాకుండా, బాధ్యతగల పౌరుడిగా రహదార
పాములపాడు మండలంలో గతంలో రీ సర్వే జరిగిన గ్రామాలకు సంబంధించి తుమ్మలూరు గ్రామానికి కొత్తగా మంజూరైన 58 కొత్త పట్టాదారు పాస్ ప
తమ సొంత భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత
పత్తికొండ పట్టణంలో ఒక కోటి, నాలుగు లక్షలు రూపాయల నిధులతో కట్టిన ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ డైటింగ్ హాల్ ను ఎమ్మెల్యే కె.శ్యాం
నందికొట్కూరు మండలంలోని, కొణిదెల గ్రామంలో, మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, గ్రామ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో కూటమి
కర్నూలు పట్టణంలోని, వారి స్వగృహంలో పాణ్యం ఎమ్మెల్యే & నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌరు. చరిత రెడ్డి నంది
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామం నుండి భారీగా కార్యకర్తలతో అల్లూరు కి బయలుదేరి అక్కడ నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్
పాములపాడు ఎస్సై-పి.తిరుపాలు కు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, మండల కో ఆఫ్టేడ్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, మం
నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో పి ఆర్ టి యు నంద్యాల జిల్లా 2026 క్యాలెండర్, డైరీలను గురువారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రా
ఈరోజు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్-డి.నాగజ్యోతి నూతన సంవత్సరానికి అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యా
జూపాడుబంగ్లా మండలంలోని, తంగేడంచ గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి.
బెంగుళూరులో నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ కు శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప.చక్రపాణి రెడ్డి పుట్
నేడు నంద్యాల జిల్లా శాఖ 2026 నూతన క్యాలెండర్, పి ఆర్ టి యు ఏపీ డైరీ లను రాష్ట్ర న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి- ఎన్ఎండి.ఫరూ
పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు.చరితా రెడ్డి సూచనల మేరకు ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా-పెన్షన
ఆత్మకూరు మండలంలోని, కరివేన జిల్లా పరిషత్ హైస్కూల్ ను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నా
నాబార్డ్ వారి సౌజన్యంతో ఎఫ్ ఐ ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాసత సదస్సు ఆత్మకూరు సొసైటీ బ్యాంకు నందు నిర్వహించారు. ఈ కార్
నేటి ఉదయం స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి, వారి యోగ - క్షేమాలు అడిగి తెలుసుకుని, అవ్వాతాతలకు పింఛన్లు నాగలూటీ గ్రామ కూ
ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కల్లూరి పెద్ద మస్తానయ్య సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ గారి ఆఫీస్ ఆత్మకూరు నందు ఆంధ్రప్రద
నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ఆదేశాల మేరకు నవంబర్ నెలలో మెంథా తుఫాను వర్షాలకు వరదరాజ స్వామి ప్రాజెక్టు నుండ
పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెం
జూపాడుబంగ్లాలో, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన వీరాభిమాని & సమాజ సేవకురాలు టి.షాజ
కర్నూలు పట్టణంలోని, విద్యుత్ భవన్ లో డా.సిద్ధారెడ్డి కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఉచి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నంద్యాల జిల్లా, పాములపాడులోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో మిట్టకందాల గ్రామంలో దళితులు సాగు చేసుక
ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం గ్రామ రైతుల భూములు ఆన్లైన్
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఈరోజు కొత్తపల్లిలోని, మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో వ్యవసాయ శాఖ,
జనవరి 4న కర్నూలు నగరంలోని , జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగే వడ్డెర హక్కుల సాధన సదస్సును విజయవంతం చేయాలని ఏపీ వడ్డెర సంఘం జ
మండల కేంద్రమైన పాములపాడులో కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజవర్గ ఇన్చార్జ్ తేనే.నాగరాజు, మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅల
నందికొట్కూరు నియోజకవర్గం ,పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో, 10 లక్షల వ్యయంతో 5 మినీ గోకులం షెడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభి
ఆత్మకూరు పట్టణంలోని, ధోబి ఘాట్ శిథిలమైనందుకు మరలా పునర్మాణం కొరకు రజక సంఘాలు స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డిక
నంద్యాలలో ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో నేడు జరిగే చలో
విజయవాడలోని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట
పాములపాడు మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి.తిరుపాలు ను బుద్దానగర్, వాల్మీకినగర్, మిట్టకందాల గ్రామాల కూటమి నాయకులు
పాములపాడు పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వచ్చిన ఎస్ఐ- పి.తిరుపాలు ను ప్రజాసంఘాల నాయకులు నంద్యాల జిల్లా ఎంఎస్పి అధికార ప్రతిని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలకు వ్యతిరేకంగా చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద
పాములపాడు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి.తిరుపాలు కు మద్దూరు సొసైటీ చైర్మన్ వాడాల కే.జనార్దన్ రెడ్డి, టిడిపి మం
పాములపాడు మండలంలోని, చెలిమిళ్ళ గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా సిఎస్ఐ సంఘం ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలను ఐఆర్ఎస్ అసిస్
నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిదులు గౌరవనీయుల
పాములపాడు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి.తిరుపాలు కు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ
పాములపాడు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి.తిరుపాలు కు మండల కన్వీనర్- జి.రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇంచార్
పాములపాడు మండల నూతన ఎస్సైగా పి.తిరుపాలు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై పి.తిరుపాలు మాట్లాడుతూ శాంతి భ
ఆత్మకూరుపట్టణంలోని, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ మారుఫ్ ఆసియా అధ్యక్షతన సాదరణ కౌన్సిల్ సమావేశం న
విజయవాడలోని, బెంజ్ సర్కిల్లో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్
మండల కేంద్రమైన పాములపాడులో ఉన్నటువంటి సిఎస్ఐ సంఘము చర్చిలో రెవరెండ్. వేల్పుల.యం.మోహన్ రాజ్ గాంధీ వారి ఆధ్వర్యంలో జరిగిన
పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి మండల నాయకుడు జి.హరి ప్రసాద్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నంద్యాల జి
నందికొట్కూరు పరిధిలోని పోలీస్ సిబ్బంది ఆత్మకూరు డి.ఎస్.పి-ఆర్.రామాంజి నాయక్, అర్బన్ సీఐ ప్రవీణ్ రెడ్డి, రూరల్ సీఐ-సుబ్రహ్మ
పాణ్యం నియోజవర్గం, ఓర్వకల్లు మండలంలోని, లొద్దిపల్లె గ్రామంలో న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు డ
పాములపాడు మండలంలో, సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గత 24 సంవత్సరాలుగా అనేక సమావేశ సేవా కార్యక్రమాలతో పాటు, ప్రత్యే
రాష్ట్ర ఐటి & విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ని హైదరాబాదులోని, ఆయన స్వగృహం నందు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మా
పాల్గొనడం జరిగింది. 300 మంది అంగన్వాడీ వర్కర్లకు, సూపర్వైజర్లకు 5జీ స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. పాత ఫోన్లలో నెట్వర్క్ స
కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా ఎంపికైన గౌరు.చరితారెడ్డి కి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అ
పాములపాడు మండలంలోని, కృష్ణానగర్ గ్రామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం అయింది. ఈ సందర్భముగా విశిష్ఠ అతిదులు శ్రీశ్
షూటింగ్ బాల్ కర్నూలు డిస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా కర్నూలు ఔట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 44 వ రాష్
ఆత్మకూరు పట్టణంలోని, ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి, మండ
భవిష్యత్తు తరాల ఆరోగ్య రక్షణ కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోని, త
కొట్టాలచెరువు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు మెనూ ప్రకారం చికెన్ వండలేదని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్
కర్నూలు పట్టణంలోని, ఎస్ నాగప్ప వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 0-5 సంవత్సరాలలోపు పిల్లలక
మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ రామ్ జి పేరు పెట్టడం దుర్మార్గమైన చర్య అని సిపిఎం పార్టీ, ప్రజాసంఘా
ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మరియు పల్స్ పోలియో ర్యాలీ
నందికొట్కూరు మండలంలోని, వడ్డమాను గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర - స్వర్ణాంధ్ర' కార
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో వికలాంగులకు, వృద్ధులకు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వర
నంద్యాల జిల్లా ఆవాజ్ కమిటీ అధ్యక్షులు & సంఘసేవకుడు కీర్తిశేషులు అబుబక్కర్ సంస్మరణ సభను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షు
నందికొట్కూరు నియోజవర్గంలోని, అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నందికొట్కూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమా
కర్నూలు పట్టణంలోని, కోర్టు క్లబ్ నందు జరిగిన కర్నూలు జిల్లా క్రిస్టియన్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వే
పాములపాడు మండలంలోని, చెలిమిల్ల గ్రామంలో సర్వే నెంబర్ 41/బిలో ఉన్న 6.81 సెంట్ల మొక్కజొన్న, మినుము పంటపై దుండగులు గడ్డిమందు కొట
సెమీ క్రిస్మస్ వేడుకలు అందరి జీవితాలలో పరిమళాలను వెదజల్లాలని ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ కోరారు. గురువార
అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర మహిళా సలహాదారులు సయ్యదా.అనిసా పాషా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామానికి చెందిన మావిళ్ళ
నందికొట్కూరు పట్టణంలో నియోజకవర్గానికి సంబంధించి పి4 ఎమ్మెల్యే కార్యాలయాన్ని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర
అనంతపురం జిల్లా ఆత్మకూరు తాలూకా పి.యాలేరు గ్రామంలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బోధన్ గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ని కర్
కొత్తపల్లి మండలంలోని, కొలను భారతి గ్రామంలో వెలసినటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే ఏకైక శ్రీ సరస్వతి దేవి అమ్మవారి దేవాలయ ప్రాంగ
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త బోనపల్లె ఫ్రాన్సిస్
గడివేముల బాలుర వసతి గృహంలో కూరగాయలు, నిత్యవసర వస్తువులు సరిగ్గా లేవని వెంటనే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ
నంద్యాల పట్టణంలోని, జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్(జెసి)-కే.కార్తీక్, జిల్లా విద్యాశాఖ అధికారి-జనార్దన్ రెడ్డి, డిఆ
ఈనెల 28న ఉదయం 10 గం.లకు నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్.కె.కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించు 5వ రజక ఆకాంక్ష సభను విజయవంతం చేయాలని
జవహర్ లాల్ నెహ్రూ - తన జైల్లో ఉండగానే 36 ఏళ్ళ వయ్యస్సులో భార్య పోయింది. దేశం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం భరించాడు. కూతురు ఇందిర పె
ఆత్మకూరు డివిజన్ స్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ఈరోజు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన ప్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)నుంచి మంజూరైన నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండలంలోని, భానుముక్కల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన నందికొట్కూరు పట్టణానికి చెందిన మురళీకృష్ణ కి 4,00,000/- రూపాయలు
సోమవారం నాడు నందికొట్కూరు తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం తహాసిల్ద
నంద్యాల జిల్లాలోని, శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి లను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999 -2000 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వంగా కలుసుకున
నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలోని, ఎల్. వి.ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కర్నూలు పట్టణంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయము ప్రారంభోత్సవానికి వచ
విద్యాహక్కు చట్టం ప్రకారం 220 రోజుల పని దినాలు ఉన్నందున రేపు యధావిధిగా సెలవు ప్రకటించాలని (డీఈవో) జిల్లా విద్యాధికారి ఆర్.జన
ఆత్మకూరు పట్టణంలో ఇస్లాం పేటకు చెందిన అర్షియాపై చెవికి. దవడపై కుక్క కలవడం జరిగింది. దాడిలో తీవ్ర గాయాల పాలైన, నిద్రమత్తు వ
నేడు నంద్యాల జిల్లా నూతనంగా సమగ్ర శిక్షా అభియాన్, అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నిత్యానంద రా
బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో వేనాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ఓటు వేయండి ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని
ఈరోజు ఆత్మకురు పట్టణంలోని, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ లో శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్
పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ వి.రామ
ఆత్మకూరుపరిధిలోని, ఎస్ఆర్బిసి కాలనీ వద్ద గల ఆర్టీవో కార్యాలయం నందు వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ
విజయవాడలోని, వెలగపూడిలో ఉన్న సచివాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని నేడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్
ఆత్మకూరు పట్టణంలోని, ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ లో నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబ
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 10న మహారాష్ట్ర రాష్ట్రంలోని, ఔరంగాబాద్ నగరంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ క
ఆత్మకూరు పట్టణంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమం వేగంగా కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో మొత్తం 63255 సంతకాలు పూర్తి కావడం వి
కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి సంయుక్త అద్వర్యంలో సుస్థిర వ్యవసాయ విధానాలప
కర్నూలు పట్టణంలోని, ఆయన కార్యాలయంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ను ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్-జి.నాగ
మండలంలోని, కృష్ణానగరం గ్రామానికి చెందిన మాదాసు బాలయ్య 2601/8, భజన కళాకారుడు ఆకస్మితంగా మరణించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చే
కర్నూల్ పట్టణంలోని, స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏపీ స్టేట్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వ
పాములపాడు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఈనెల 14న కర్నూలులోనీ, జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగే ఓబిసి మహాసభలను జయప్రదం చేయాల
గుంటూరు జిల్లా, పెద్దకాకాని మండలంలోని, వెనిగళ్ళ గ్రామంలో ఇప్పటికే చదువుకుంటున్న విద్యార్థుల్లో విద్య ప్రాధాన్యత, మంచి అల
ఈ రోజు నంద్యాల పట్టణంలోని, రామకృష్ణ పీజీ కాలేజ్ లో జిల్లా పిఆర్టియు కార్యవర్గ సమావేశము జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్
ఆత్మకూరు పట్టణంలో 66వ అంతర్జాతీయ దివ్యాంగుల వారోత్సవాలు పట్టణ దివ్యాంగుల సంగం అధ్యక్షుడు ఎన్ఎస్ జిలాని ఆధ్వర్యంలో జరిగి
భారతరత్న సంఘసంస్కర్త ప్రపంచ మేధావి అనగారి ప్రజల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఘనకీర్తి ,మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అం
మండల కేంద్రమైన పాములపాడులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సం
నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం, పాములపాడులోని, సేవా భారతి (వై.ఆర్.డి.ఎస్) కార్యాలయం దగ్గర ఏర్పాటుచేసిన విలేకరుల స
ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట ఎంపిపి ఉర్దూ స్కూల్ నందు ప్రధానోపాధ్యాయురాలు ఎస్.ఫమిద బాను ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర
పాములపాడులోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ యం- శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటి
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి రొక్కం సుకుమార్ కి సంబంధించి మంజూరైన 40,000/- రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీ
నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మరియు ఎంపీపీ స్పెషల్ స్కూల్ ల హెడమాస్టర్ ల ఉపాధ్యా
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మాట తప్పని, మడమ తిప్పని నేత విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు సంప
ఆత్మకూరు మండలంలోని, బాపనంతాపురం గ్రామం నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆత్మకూరు డివిజనల్ అభివృద్ధి అధికారి (డిడిఓ) కార్యాలయ ప్
కొత్తపల్లి మండలంలోని దుద్యాల గ్రామంలో ఉన్న (ఆర్ ఎస్ కె) రైతు సేవా కేంద్రంలో “రైతన్నా.. మీ కోసం” వర్క్షాప్లో నందికొట్కూరు
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ & తెలుగుదేశం పార్టీ
ఈ రోజు ఆత్మకూరు పట్టణంలోనీ, రైతు భరోసా కేంద్రంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ హేమలత ఆధ్వర్యంలో నిర్వహించిన "రైతన్న - మీ కోసం" కా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, చైల్డ్ ఫండ్ ఇండియా ప
రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో,గురుకుల పాఠశాలల్లో బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేసే వారిని వెంటనే తొలగించాలని గిరిజన
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎర్రసాని చిన్న లక్ష్మన్న(70) అనారోగ్యంతో మృతి చెందిన విష
నందికొట్కూరు పట్టణంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నియమించిన నందికొట్కూరు వార్డు అబ్జర్వర్గా గంజాయి.నాగముని బాధ్యతలు స్వ
ఆత్మకూరు పట్టణలోని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరియు మెరీబా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఎన్సిసి వాలంటీర్లు , ఎన్ఎస్ఎస్ విద్యా
వెలుగోడు మండలంలోని, వేల్పనూరు నందు శ్రీశైలం నియోజకవర్గంనకు చెందిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.51,06,083/- ల విలువ గల చెక్కులను
పాములపాడు మండలంలోని, ఇస్కాల గ్రామంలో ఎన్టీఆర్- భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని, లబ్ధిదారులకు
నందికొట్కూరు పట్టణంలోని, సి ఎస్ ఐ స్కూల్ ఆవరణలో జరిగిన (ఐఆర్ఎస్ ) ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్
నంద్యాలలో, జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావే
కర్నూలు పట్టణంలోని, కొండారెడ్డి బురుజు వద్ద డ్రగ్స్ మాఫియా నివారణ కోసం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో
నందికొట్కూరు మండలంలోని, మల్యాల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర
ఈరోజు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీస్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ నకు ప్రోగ్రామ్ ఆఫీసర్ డా
మిడ్తూరు మండలంలోని, రోళ్లపాడు, మిడ్తూరు, తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఆత్మకూరు లక్ష్మీదేవి కి 2,39,305/-రూపాయలు, షేక్.హుసేన్ బాష
నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ
రైతులు బాగుంటే -దేశం సుభిక్షంగా ఉంటుందని ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ అన్నారు. శ్రీశైలం నియోజకవర్గం శాసనస
నంద్యాల జిల్లాలోని, ఉయ్యాలవాడ మండలంలో పి ఆర్ టి యు సభ్యత్వ నమోదును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.వి.భాస్కర్ రెడ్డి ఆధ్వ
మండల కేంద్రమైన పాములపాడులో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా శ్రీ వివేకానంద విద్యావిహర్ హైస్కూల్ కరస్పా
కర్నూలు పట్టణంలో, 76వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుక
అమరావతిలోని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆవరణ నందు, 76వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలలో ముఖ్యఅతిథిగా ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్
నంద్యాల జిల్లా, పాములపాడు మండల కేంద్రంలో జనవరి- 9, 10వ తేదీలలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలను జ
మెనూ ప్రకారం భోజనం, వసతులు కల్పించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు తెలియచేస్తామని జిల్లా ఎస్సీ ఎస్ట
ఆత్మకూరు మున్సిపాలిటీలోని, అర్బన్ కాలనీలో బుధవారం అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, చైర్ పర్సన్- మారూఫ్ ఆసి
మండల కేంద్రమైన పాములపాడులో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారతరత్
నందికొట్కూరు పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న బాలికల హాస్టల్ నిర్మాణ పనులను ఏపీ రాష్ట్ర విద్యా సంక్షేమ మాలిక వసతుల అభివృద
నందికొట్కూరు నియోజకవర్గంలోని, అల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టిడిపి నాయకుల, క్లస్టర్
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారంలో రెండు రోజులు 3వ వంతు ఉపాధ్యాయులు నైట్ డ్యూటీ చేయాలనే ఆదేశాలను
పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామంలో రైతు "వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల" ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా - మీకోసం కార్యక్ర
హిందీ చలన చిత్ర పరిశ్రమ సీనియర్ హీరో డ్రీమ్ బాయ్ (1960-1966) ఏక్షన్ హీరో (1966-1977) హిమాన్ (1977-1990) ధర్మేంద్ర సింగ్ డియోల్ (ధర్మేంద్ర,89) మృతి ప
అదితి చిరుధాన్యాల ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని, టీ.జీ.వి. కళాక్షేత్రం లో ఈ రోజు నిర్వహించిన చిరుధాన్యాలపై అవగాహన సదస్సుల
హాస్టల్ విద్యార్థులకు భోజనం నాణ్యతగా మెనూ ప్రకారం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర
సత్య సాయి బాబా తన జీవిత సందేశంగా "మానవ సేవే మాధవ సేవ" (మానవునికి సేవ చేయడం దేవునికి సేవ చేయడమే) అనే సూత్రాన్ని అనుసరించి, ప్రప
ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ దంపతుల కుమార్తె అయేషా సిద్ధిఖి విలువిద్య క్రీడాంశంలో అద్భుత ప్రతిభ కనబర్చా
కర్నూలు పట్టణంలోని, జిల్లా పరిషత్ లో ఈరోజు జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్
మనువాద పాసిస్ట్ పాలకులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మావోయిస్టుల పైన ఆదివాసీల పైన దాడులు చేస్తూ ఎన్కౌంటర్ పేర్లతో హత్య చే
అమరావతిలోని, రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మర్యాదపూర్వకంగా కలిసి, విన్నవిం
జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల ఉద్యమాన్ని ఎమ్మిగనూరు పట్
జూపాడుబంగ్లా మండలంలోని, మండ్లెం గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆద్వర్యంలో మెడికల్ ఆఫీసర్ మౌనిక సహకారంత
ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మె
పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం-3 నందు గల పిల్లలకు పూడ్ పాయిజన్ అయినదని తెలుసుకున్న ఎమ్మె
పాములపాడు మండలంలోని, మద్దూరు రైతు సేవా సహకార సంఘం నందు సీఈఓ ఎస్.ముర్తుజావలి ఆధ్వర్యంలో సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగ
అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తిన్న 8 మంది చిన్నారులకు తీవ్రస్వస్థకు గురైన ఘటన మండలంలోని, మిట్టకందాల గ్రామంలో బుధవారం కలకలం
పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో లేకుండా, కేవలం పాఠశాల పనిదినాల్
గురువారం పాములపాడు ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్- ఎస్.లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన 72 వ సహ
పాములపాడు శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి సి.వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. ఈ
*. . *. ఓర్వకల్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మె
శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలో మార్కెట్ యార్డ్ నందు 21 వ విడత పిఎం కిసాన్ మరియు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కా
ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.
నందికొట్కూరు నియోజకవర్గం రైతు జీవితానికి నమ్మకంగా నిలిచిందని చంద్రబాబు తెచ్చిన' అన్నదాత సుఖీభవ' పథకం అని , కానీ జగన్ హయాంల
పాములపాడు శాఖ గ్రంధాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఈరోజు భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇంద
ఈ రోజు కొత్తపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ఎర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో మన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి
కర్నూలు పట్టణంలోని, ఆమె స్వగృహంలో ఈనెల 22 తేదీన జరిగే ఆత్మీయ అభినందన సభకు రావాలని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ
నేడు నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర మండల పి ఆర్ టి యు తరపున నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజి
తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం కొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మన నందికొట్
పాములపాడు లో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు గ్రంథాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్
ఈనెల 22న, కర్నూలు పట్టణంలోని, జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగే నా యొక్క ఆత్మీయ అభినందన సభకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల
నక్సల్స్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్ర నేత మాడావి హిడ్మా,(43) హతమయ్యాడు. అతని భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం.. అల్లూరి జి
కర్నూలు పట్టణంలోని, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన మాలల వనభోజన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎడ
సమీకృత ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో పనిచేసే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరి
శ్రీ బాగ్ ఓడంబడిక ఒప్పందాన్ని అమలు చేయాలని వాకర్స్ అసోసియేషన్ మరియు సామాజిక రాయలసీమ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని, పాత
పాములపాడు శాఖ గ్రంధాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు డాక
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహకల్ప పథకం ద్వారా ఇల్లు పొందిన *మండ్ల మద్దమ్మ, గారికి, మండ్ల రంగస్వామి సొంతింటి కల నిజం చేసుకున్
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయ
శనివారం బండి ఆత్మకూరు పట్టణంలో, మాల మహానాడు నూతన కమిటీనీ మాల మహానాడు మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి అధ్యక్షత
కర్నూల్ పట్టణంలోని, కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటుచేసిన స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ
పాములపాడు శాఖా గ్రంధాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని గ్రంథాలయ అధికారి- సి.వి.కృష్ణారెడ్డి ఆధ్వర్
నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ జిల్లాపరిషత్ హైస్కూల్ లో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి
మండల కేంద్రమైన, జూపాడుబంగ్లాలోని, జంగాలపేటలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్
పాములపాడు గ్రంథాలయం శాఖ కార్యాలయంలో, గ్రంథాలయ అధికారి-సి.వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారం
ఆత్మకూరు మండల పరిధిలోని, ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము కార్యాలయం దగ్గర 72 వ అఖిల భారత సహకార వారోత్సవం వారో
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత &
నంద్యాల పట్టణంలోని, ఆయన కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ను రుద్రవరం గ్రామ టిడిపి
ఆత్మకూరు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తేలే కవచమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట
పాములపాడు మండలంలోని, తుమ్మలూరు, కృష్ణారావుపేట గ్రామాలలో గ్రామ సర్పంచ్-వి.వరప్రసాద్ పనిచేయని బోరింగ్ లను రిపేరు చేయించడం
కర్నూలు పట్టణంలోని, దేవి ఫంక్షన్ హాల్ పాణ్యం నియోజవర్గంలోని, అన్ని మండలాల కన్వీనర్ల, క్లస్టర్ ఇంచార్జిల బూత్ కన్వీనర్ల ప్
ఆత్మకూరు పట్టణంలో చంద్రబాబు వంచనపై శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాల
అత్మకూరు మండలంలోని, కురుకుంద గ్రామానికి చెందిన డాక్టర్.మొహమ్మద్ ఫైజుల్లా , అన్నమయ్య జిల్లా, రాయచోటీ ప్రభుత్వ డిగ్రీ కళాశ
నందికొట్కూరు మండలంలోని, కోనేటమ్మ పల్లె గ్రామానికి చెందిన మొలకసీమ.శ్రీనాథ్ రెడ్డి కి 32000/- రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ
మంగళవారం సిపిఐ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ అఖిలభారత కిసాన్ మహాసభ బృందం మొక్కజొన్న రైతులను కలిసి ధాన్యాన్ని పరిశీలించడం జరిగి
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, పాములపాడుకు చెందిన సబ్ ఎడిటర్- ఎస్.షర్ఫద్దీన్ అలి కి గత 23 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక
కర్నూలు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రివర్యులు కింజారపు. అచ్చెన్నాయుడు ని నంద్యాల పార్లమెంట్ టి
జూపాడుబంగ్లా మండల పరిధిలోని, లబ్ధిదారులకు రూ.3,90,367 /- విలువైన ముఖ్యమంత్రి సహాయనిది (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే గిత్త.జయ
మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలోని, ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ఆకస్మికంగా తని
కొత్తపల్లి మండలంలోని, వెదురుపాడు గ్రామంలో ఉన్న "ప్రభుత్వ ఎంపిపి స్కూలుకు రాస్తా చూపించండి మహా ప్రభు" అని విద్యార్థులతో కల
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు సిపిఐ ఎంఎల
మండల కేంద్రమైన పాములపాడులోని, శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబరు-14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున
*శాలువాలు కప్పి, అభినందించి, ఘనంగా సన్మానం చేసిన ఆత్మకూరు మజ్లిసుల్ ఉలేమా, ఆత్మకూరు మస్జీద్ కమిటీల ముతవల్లీలు, మత పెద్దలు*
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుటలో రాష్ట్ర సంఘంగా తగు ప్రాతినిధ్యం వహించి ఉపాధ్యాయ సంక్షేమం కోసం కృషి చ
వెలుగోడు మండల కేంద్రంలోని, గుంతకందాల గ్రామంలో శనివారం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణ స్వామి ప్రకృతి వ్యవసాయ వనరుల క
శ్రీశైలం నియోజకవర్గం శాసనసబ్యులు బుడ్డా.రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం తెలుగుదేశం నాయకులు యుగందర్ రెడ్డి, ఆత్మకూర
కర్నూలు పట్టణంలోని, బి.క్యాంప్ బీసీ భవన్ నందు కనకదాసు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాణ్యo నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు. చరి