Friday, 31 July 2026 10:40:37 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బైరాపురం గ్రామ రైతుల పొలాలను ఆన్లైన్లో ఎక్కించండి అని గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కి వినతి పత్రం సమర్పించిన ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర

Date : 30 December 2025 09:55 AM Views : 226

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం గ్రామ రైతుల భూములు ఆన్లైన్ చేయాలని కోరుతూ ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని, మండల కన్వీనర్ నాగిరెడ్డి, వివిధ కులాల రైతులందరితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని బైరాపురం రైతులందరూ కూడా పొలాలలో అనుభవంలో ఉన్నారని, కానీ వీరి పొలాలను ఆన్లైన్లో ఎక్కించడానికి అధికారులు ఆలస్యం చేస్తున్నారని, కనుక మీరు ప్రత్యేక చర్య తీసుకుని త్వరగా చేపించే విధంగా చూడాలని, రైతుల సమస్యలను కలెక్టర్-ఏ.సిరి కి వివరంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓర్వకల్ మండల టిడిపి కన్వీనర్ నాగిరెడ్డి, బైరాపురం రైతులు రవికుమార్, వెంకటరామిరెడ్డి, గొల్ల పెద్ద ఎల్లయ్య, దానమయ్య, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, మహేంద్ర, శంకర్, ఉసిరయ్య, హుస్సేనయ్య, మరికొంతమంది రైతులు పాల్గొని మా యొక్క భూమి ఆన్లైన్ చేయవలసిందిగా కోరడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :