Friday, 31 July 2026 10:39:17 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆత్మకూరు ఖబ్రస్తాన్ కొరకు 4 ఎకరాలు వితరణ

*వక్ఫ్ బోర్డు ద్వారా వారి ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని ఖబ్రస్తాన్ కు అందచేసిన ముల్లా కుటుంబం.

Date : 09 November 2025 08:57 PM Views : 696

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : *శాలువాలు కప్పి, అభినందించి, ఘనంగా సన్మానం చేసిన ఆత్మకూరు మజ్లిసుల్ ఉలేమా, ఆత్మకూరు మస్జీద్ కమిటీల ముతవల్లీలు, మత పెద్దలు* 50 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని వారి ఆధ్వర్యంలో ఉన్న ముల్లా కుటుంబం ఆత్మకూరు ఖబరస్థాన్ కు వితరణ చేయడం సంతోష దాయకమని ఆంధ్రప్రదేశ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ మౌలానా జాకీర్ సాబ్ రషాది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఉన్న ఈ స్థలం నిరుపయోగంగా ఉండడం మరియు తగిన కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనించిన ముల్లా కుటుంబానికి చెందిన ఖమృన్ బి, బి.సలాం, బి.మక్బుల్ లు ఈ స్థలాన్ని ఆత్మకూరు ఖబ్రస్థాన్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట మసీదు నందు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందించవలసినదిగా తెలిపారు. అల్లా మార్గంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో సేవా కార్యక్రమాలకు ముందుండాలని, మహమ్మద్ ప్రవక్త నేర్పిన సన్మార్గంలో, అందరికీ ఆదర్శంగా నలుగురికి సాయం చేసేలా నడవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు పట్టణానికి చెందిన మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షుడు- రహంతుల్లా మౌలానా, మజ్లిసుల్ ఉలేమా ప్రధాన కార్యదర్శి- ముఫ్తీ నూర్ మొహమ్మద్(ఆత్మకూరు), ఆలిమ్ లు జబీవుల్లా మౌలానా (ఆత్మకూరు), ఇలియాజ్ మౌలానా, ముర్తుజా మౌలాన, వివిధ మసీదుల కమిటీల ముతవల్లీలు, ఆత్మకూరు ముస్లిం మత పెద్దలు మరియు పాములపాడు, కొత్తపల్లె మండలాలకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొని, ఆ కుటుంబాన్ని అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :