Thursday, 30 July 2026 07:16:38 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఎల్.నాగరాజు (డివిఎంసి మెంబర్)

Date : 11 July 2026 08:36 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సంక్షేమ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు మెస్ ఛార్జీలు 10 శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ కు దీటుగా నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సంక్షేమాన్ని అందిస్తుందని పేద విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయంలో సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలలలో కనీస వసతులు లేక సమస్యల వలయంగా ఉండేదని అన్నారు. గత రెండేళ్లలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సంక్షేమ హాస్టల్స్ రూపురేఖలు మార్చి విద్యార్థుల అభ్యున్నతికి సమూల మార్పులు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని అన్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చదువులు చదివి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :