Friday, 31 July 2026 04:31:09 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పాణ్యం నియోజకవర్గ మండల కన్వీనర్ల, క్లస్టర్ ఇన్చార్జిల, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే, నాయకులతో కలిసి పాల్గొన్న ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్

Date : 12 November 2025 10:21 PM Views : 255

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, దేవి ఫంక్షన్ హాల్ పాణ్యం నియోజవర్గంలోని, అన్ని మండలాల కన్వీనర్ల, క్లస్టర్ ఇంచార్జిల బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు.వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, నందికొట్కూరు నియోజవర్గ ఇన్చార్జ్ గౌరు.వెంకట రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారి కృషి, పట్టుదల పార్టీ గెలుపుకు అంకితం అని అన్నారు. మన ప్రభుత్వం కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం ఓర్వకల్లు నూతన మండల కన్వీనర్ నాగిరెడ్డి, మరియు ఇతర మండలాల కన్వీనర్లకు, క్లస్టర్ ఇంచార్డులకు, బూత్ కన్వీనర్లకు శాలువాలు కప్పి, పూలమాల మెడలో వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్- పెరుగు.పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ నాగిరెడ్డి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని, ప్రమాణ స్వీకారోత్సవాన్ని జయప్రదం చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :