Friday, 31 July 2026 12:45:38 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పిఆర్టియు నంద్యాల జిల్లా 2026 క్యాలెండర్, డైరీ లను ఆవిష్కరించిన - రాష్ట్ర న్యాయ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్

Date : 01 January 2026 09:20 AM Views : 215

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : నేడు నంద్యాల జిల్లా శాఖ 2026 నూతన క్యాలెండర్, పి ఆర్ టి యు ఏపీ డైరీ లను రాష్ట్ర న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి- ఎన్ఎండి.ఫరూక్, పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి ల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా, డైరీ, క్యాలెండర్ , టేబుల్ క్యాలెండర్ రూపొందించడం చాల అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు. 2026 నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యాభివృద్ధి కి అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె.కృష్ణారావు, విజయ రావు, గోపాల్ రెడ్డి, దేవనాల శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీ.రమణయ్య, రాష్ట కార్యదర్శులు పి.నూర్ మొహమ్మద్, ఎ.హనుమంతు, జగదీష్ బాబు, కిరణ్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుమియోన్, హుస్సేన్ సాహెబ్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా నాయకులు రాజశేఖర్ రెడ్డి, సయ్యద్.మొయినుద్దీన్, ఖాజా, జాఫర్, ఇసాక్, పి.శ్రీనివాసులు, రఘు, నాగేశ్వరయ్య, మధు, సుబ్రమణ్యం, కలాం, ఎం.నర్సయ్య, మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :