Thursday, 02 April 2026 01:52:01 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

జి.నాగముని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్

Date : 21 December 2025 06:02 PM Views : 187

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ఎస్ నాగప్ప వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని పాల్గొని పిల్లలకు రెండు చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ తల్లి దండ్రులు తప్పకుండా, మరిచిపోకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు దగ్గరుండి వేపించాలన్నారు. ఆ రెండు చుక్కలు వారి జీవితంలో అంగవైకల్యం నుండి కాపాడుతుందని, వారి భవిష్యత్తును నుండి కాపాడుతుందని ఎటువంటి అనారోగ్యంలకు గురి కాకుండా చూస్తుందని ఆయన అన్నారు. పిల్లలందరికీ అందరు తప్పకుండా ప్రతి ఒక్కరు 100% పోలియో చుక్కలు వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఉదయం 5:30 గంటలకు స్టాఫ్ సిబ్బంది పాల్గొని విజవంతం చేస్తున్న అందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సులు, మేల్ నర్సింగ్ సిబ్బంది, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :