Saturday, 13 June 2026 04:22:23 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలుగా ఎంపికైన గౌరు. చరిత రెడ్డికి ఘనంగా సన్మానం చేసిన పాములపాడు మండల నాయకుడు జి.హరిప్రసాద్ యాదవ్

Date : 24 December 2025 03:09 PM Views : 461

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి మండల నాయకుడు జి.హరి ప్రసాద్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా నూతన అధ్యక్షురాలుగా ఎంపికైన గౌరు.చరిత రెడ్డికి పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాములపాడు మండల నాయకుడు & మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్- జి.హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ నందికొట్కూరు నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు.వెంకట్ రెడ్డి, పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి లు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తమ నియోజకవర్గాలలోనే కాకుండా జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తలను స్నేహపూర్వకంగా కలుపుకొని ముందడుగు వేసే మంచి గుణము ఆ కుటుంబానిదని అన్నారు. ఏ నాయకుడు గానీ, ఏ కార్యకర్తగాని కష్టాల్లో ఉంటే మేమున్నామని మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చే కుటుంబం వారిదని అన్నారు. వారు చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక చేసినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల నాయకులు హరినాధ రెడ్డి, శివ శంకర్ స్వామి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :