Friday, 31 July 2026 04:54:32 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

డీవీఎంసీ సమావేశంలో కలెక్టర్ కు సమస్యలు విన్నవించిన లింగాల.నాగరాజు

Date : 30 November 2025 11:06 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాలలో, జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో డివిఎంసి కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు నందికొట్కూరు నియోజకవర్గం లోని, మండలాలలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ జూపాడు బంగ్లా మండల కేంద్రంలో నున్న గురుకుల పాఠశాలకు చుట్టు ప్రహరీ గోడ నిర్మించాలని, అలాగే జూపాడుబంగ్లా మండలం, గ్రామ సమీపంలో నున్న సుగాలితాండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, జూపాడుబంగ్లా మండల కేంద్రంలో నున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ నిర్మించాలని, అలాగే పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడి సెంటర్ ను త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని అన్నారు. అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి నంద్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలను, పెండింగ్లో ఉన్న రాయితీలను, త్వరగా విడుదల చేసి ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహక లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని కోరడమైనది. జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, న్యాయం చేయిస్తామని న్యాయం చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :