Friday, 31 July 2026 11:47:33 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సబ్ ఎడిటర్- ఎస్.షర్ఫద్దీన్ అలి కి "ది బెస్ట్ రిపోర్టర్ అవార్డు-2025"ను ప్రధానం చేసిన జర్నలిస్టు సంఘాల నాయకులు

Date : 11 November 2025 05:28 PM Views : 359

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, పాములపాడుకు చెందిన సబ్ ఎడిటర్- ఎస్.షర్ఫద్దీన్ అలి కి గత 23 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ, అందరికీ ఆదర్శవంతమైన మంచి వార్త కథనాలు రాస్తున్నందుకు "ది బెస్ట్ రిపోర్టర్ అవార్డు-2025" కు జర్నలిస్టు సంఘాల నాయకులు తుపాకుల. రమేష్, చంద్రశేఖర్, వీరేష్ లు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు చీఫ్ ఎడిటర్ తుపాకుల. రమేష్, ఎడిటర్ చంద్రశేఖర్, ఇన్చార్జి వీరేష్, తదితర నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రమైన పాములపాడు చెందిన సయ్యద్. షర్ఫద్దీన్ అలి గత 23 సంవత్సరాలుగా వివిధ పత్రికలలో, చానల్స్ లో మండల విలేఖరిగా చేరి, నియోజకవర్గ ఇన్చార్జ్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్చార్జిగా, ఇప్పుడు సబ్ ఎడిటర్ గా పనిచేయడం గర్వకారణం అన్నారు. స్థానిక, దేశ, విదేశాల వార్తలు, కవితలు, అన్యాయాలకు, మానవత్వానికి, మతసామరస్యానికి సంబంధించిన వార్తలు రాయడం ఆయన హాబీ అని అన్నారు. ఆయన వార్త కథనాల ద్వారా రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, మేధావులు గల్లి నుండి రాష్ట్రస్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఈ విధంగా అందరికీ సంబంధించిన వివిధ రకాల వార్తలు రాసి అందరి ఆదరాభిమానాలు పొందడం జరిగిందన్నారు. ఈరోజు కర్నూలు పట్టణంలోని, సి. క్యాంపు సెంటర్లో ఉన్న టీజీ లక్ష్మీ వెంకటేష్ కమ్యూనిటీ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి విలేకరుల సమావేశంలో సబ్ ఎడిటర్-ఎస్.షర్ఫద్దీన్ అలి కి శాలువా కప్పి, సర్టిఫికెట్ చేతికి అందించి, ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు కే.నాగన్న, రాఘవేంద్ర, నారాయణస్వామి, జె.నాగరాజు, కే.అంకన్న, కుందు.లక్ష్మన్న,చంద్ర, రాముడు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: