Wednesday, 17 June 2026 02:12:01 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.జవహర్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు

Date : 13 May 2026 09:02 PM Views : 68

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరులో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.జవహర్ ని డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాల శాలువతో సత్కరించడం జరిగింది. కేజీఎన్ ఫంక్షన్ హాల్ నందు బేడ బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు కుమార్తె వివాహానికి హాజరైన సందర్భంగా.కే.జవహర్, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, తదితర ప్రజా సంఘాల నాయకులతో కలిసి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం నందికొట్కూరు నియోజకవర్గంలోని, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు విజ్జి, ప్రేమ రాజు, రామకృష్ణ, దుద్యాల నాగన్న , ఏబీఎమ్ పాలెం జాన్. పరిమళ రాజు, నాగ సురేష్. లక్ష్మి మెడికల్ కె.నాగన్న. సిపిఐ-రమేష్.దిలిప్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: