Wednesday, 17 June 2026 02:34:19 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి...

రాజ్ గోండు సేవ సమితి నాయకుల డిమాండ్

Date : 16 June 2026 09:50 PM Views : 21

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదివాసి మహిళను చెప్పుతో కొట్టిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చిన ఇల్లాపూర్ గోండు గూడ కు చెందిన గ్రామస్తులు, ఆదివాసి మహిళలను మంగళవారం ఉదయం 6 గంటలకి అటవీశాఖ అధికారులు వచ్చి వాళ్ళని జీపులో తన్నుకుంటూ తిట్టుకుంటూ తరలించినటువంటి ఘటన చాలా బాధాకరం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో కల్పించినట్లు హక్కులు ఆదివాసులను కించపరుస్తూ అవమానపరుస్తూ మంగళవారం వారిని ఇంధన్ పల్లి రేంజ్ లో తీసుకెళ్లి అక్కడ బాలింత మహిళ అని చూడకుండా ఆమెని కొట్టడం చెప్పులు తో కొట్టడం రకరకాలుగా తిట్టడం అక్కడి నుంచి నిర్మల్ తరలించారు ఇది గత 30 సంవత్సరాలు నుంచి పోడు భూములు చేస్తున్నటువంటి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి అట్లాగే అక్కడ 14 మంది తీసుకెళ్లిన వారిని కూడా వెంటనే విడుదల చేయాలి ఎవరైతే ఆది వాసులను కొట్టినారు తిట్టినారు వారిని చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం శిక్షించి వెంటనే వాళ్ళని తొలగించాలని రాజ్ గోండు సేవ సమితి డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మంగం విషం రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ గోండు సేవా సమితి ఆత్రం రాజేశ్వర్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు తొడసం భీమ్రావు రాజ్ గోండు సేవ నాయకులు గ్రామ గ్రామస్తులు ప్రజలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :