Thursday, 30 July 2026 01:07:02 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రజా సమస్యలపై పోరాడే సిపిఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి

Date : 30 January 2026 04:49 PM Views : 171

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐఎం అభ్యర్థులను గెలిపించాలని, సిపిఐఎం మండల కార్యదర్శి, కామ్రేడ్ గుండాగాని మధుసూదన్ పిలుపునిచ్చారు. మరిపెడ మున్సిపాలిటీ లోని, 4వ వార్డు నుండి సిపిఎం అభ్యర్థిగా, కామ్రేడ్ బాణాల శైలజ, 5వా వార్డు నుండి కామ్రేడ్ అలువాల మహేష్, 8వ వార్డు నుండి కామ్రేడ్ అల్వాల యాకమ్మ, 12వ వార్డు నుండి కామ్రేడ్ బాణాల రాజన్న, పోటీ చేస్తున్నారు, అనునిత్యం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని,వార్డులలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించి అభివృద్ధికి, పట్టం కట్టాలని కట్టాలని ఆయన హితోవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, కామ్రేడ్స్ బోడపట్ల రాజశేఖర్, ఐద్వా మండల కార్యదర్శి దొంతు మమత, రైతు సంఘం మండల నాయకులు ఎస్.కె షరీఫ్, భయ్యా సురేష్, కేవీపీస్ మండల కార్యదర్శి, బాణాల ఎల్లయ్య, చింతరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :