Thursday, 30 July 2026 12:18:59 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఘనంగా వివేకానంద స్వామి జయంతి వేడుక లు

Date : 12 January 2026 06:48 PM Views : 257

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : వివేకా నంద స్వామి జయంతిని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి కాటారం మండల కేంద్రంలోని ఆ మహ నీయుని విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఆశయాల సిద్ధాంతాలని పాటిం చాలని, భారతదేశ సౌధాన్ని ప్రపంచ దేశాలకు సాటిన చైతన్య స్వామి వివేకానంద అని అన్నారు. ఆయన కాశ్మీర్ నుంచి క న్యాకుమారి దాకా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను సందర్శించి ఈ దేశానికి యువతే బలం యువతే బలంగా ఉంటే ఏదైనా సాధించగలమని చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ హిందూ ధర్మంలో పుట్టి ఎవరైనా మతం మార్చుకుంటే తన తల్లిని మార్చుకున్నట్టని చెప్పిన గొప్ప వ్యక్తి అన్నారు. నువ్వు 100 సార్లు ఓటమి చెందిన వెనుకడుగు వేయకుండా నూట ఒకసారి కూడా ప్రయత్నం చేయమని చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఈ భారతదేములో ఉన్నటువంటి దుమ్ము దులి మట్టి గాలి నాకు పవిత్రమైనవని, భారతదేశంలో ప్రతి ఒక్క విందు నేను హిందువుగా పుట్టిన గర్విస్తున్నాను నేను హిందువుగా జీవిస్తున్న గర్విస్తున్నాను ఈ స్వామి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను నెమరు వేసుకుంటూ యువతంత ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. యువత గంజా యికి డాక్స్ కు మందుకు మగువకు బానిసలు కా వద్దని దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కో సంజీవించాలని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలోపాల్గొన్న బి. జె.పి.ఆర్.ఎస్.ఎస్.బజ రంగ్దళ్.హిందూ సంస్థల అందరికీ ధన్య వాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిలిం సెన్సార్ బోర్డు నెం బర్ దుర్గం తిరుపతి నేత, పార్టీ సీనియర్ నాయ కులు జిల్లాల శ్రీశైలం యా దవ్, బొమ్మన భా స్కర్ రెడ్డి, బండ మల్లా రెడ్డి, బొంతల రవీందర్ ముది రాజ్, గోగుల రాజేష్, చిలు ముల శ్రీనివాస్, జి.ఇం జాపూర్ సదానందం, జి. మంత్రి సునీల్, గంట అం కయ్య నేత, కొండ రాము, చిర్ల అశోక్ రెడ్డి, జిలేష్, నిఖిల్ విశ్వవిందు పరిష త్ పెద్దలు కొట్టే శంకరయ్య, జి.దేవరాజ్, జి.గౌరోజు సంతోష్ లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: