Wednesday, 08 April 2026 05:02:02 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

చేనేత కార్మికుల సంక్షోభంపై ఆందోళనటెండర్ విధానా న్ని పునఃపరిశీలించాలి

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్

Date : 05 April 2026 12:20 AM Views : 30

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణరాష్ట్రంలోవేలాదికుటుంబాలకు ఆధారమైన చేనేత పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సం క్షోభాన్ని ఎదుర్కొంటోందని పద్మశాలి సంఘం జిల్లా అ ధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ తెలిపారు.ఈసంద ర్భంగా భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర సత్య నారాయ ణ రావును కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించా రు.ప్రస్తుతం టెస్కోఅమలు చేస్తున్న టెండర్ విధానం కారణంగా ధరల పోటీ పెరి గి,మధ్యవర్తులు తక్కువ ధ రలకుపనులుదక్కించుకుంటున్నారని పేర్కొన్నారు.దీ నివల్ల చేనేత కార్మికులకు తగిన కూలి అందక వారి జీవనోపాధిదెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా,ఈ విధానం వల్ల చిన్న చేనేత సహకార సంఘాలు పోటీలో నిలవ లేకఆర్థికంగాబలహీనపడుతున్నాయని,యువత ఈ వృత్తినుంచిదూరమవుతున్నారని తెలిపారు.ఇది కొన సాగితే సంప్రదాయ చేనేత వృత్తికనుమరుగయ్యే ప్రమా దం ఉందని హెచ్చరించారు. కాబట్టి,చేనేత కార్మికులకు న్యాయమైన పారితోషికం కల్పించేలా,సహకార సం ఘాలకు ప్రాధాన్యత ఇచ్చే లా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలనికోరారు.ముఖ్యంగా టెస్కో టెండర్ విధానాన్ని తక్షణమే పునఃపరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. ఈసమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డితో చర్చించి చేనేత కార్మి కులకు న్యాయం జరిగేలాచ ర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యేను అభ్యర్థించారు.ఈకార్యక్రమంలో చేనేత సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల మ హేందర్,పద్మశాలి సంఘం నాయకులు భాగవతం బిక్ష పతి,రాజేష్,రవీందర్,పల్ల వేని సంపత్,పెంట రంజిత్ కుమార్,పెంట వేణు,రాజేం దర్.తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :