Friday, 19 June 2026 01:25:47 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి... ఎమ్మెల్యే కోవ లక్ష్మి

Date : 14 March 2026 07:09 AM Views : 169

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి,జిల్లా కలెక్టర్ కె.హరిత లు పేర్కొన్నారు. శనివారంజిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ దండే విటల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎస్పి చిత్తరంజన్, రాజస్వ మండలాధికారి లోకేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మంగా, మున్సిపల్ చైర్మన్ ఆకాష్ , మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ తదితర ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. పవిత్ర రంజాన్ పండుగను జిల్లా ప్రజలందరూ శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో కలిసి ఉన్నప్పుడే శాంతి సౌబ్రాతృత్వం వెల్లివిరుస్తుందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు మైనారిటీ సోదరులకు ఖజ్జురం తినిపించారు. ఈ సందర్భంగా రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్, కౌన్సిలర్లు అబ్దుల్లా బిన్ అహ్మద్, సాలం బిన్ అహ్మద్, కార్తిక్, మాజీ డిసిసి విశ్వప్రసాద్‌ , మాజీ ఎంపీపీ బలేశ్వర్ గౌడ్, వార్డు మెంబర్ జవిద్ గులాం, మైనారిటీ నాయకులు వివిధ పార్టీల నాయకులు ఫయాజ్, సయ్యద్ నిసార్, అమన్, హకీం, అహ్మద్ బిన్ అబ్దుల్లా, అమర్ బిన్ అహ్మద్, తరిక్, ఆబ్బు, సబిర్ హాష్మి, ఇమ్రాన్ హష్మీ లతో పాటు పలువురు అధికారులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :