Thursday, 30 July 2026 01:47:59 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అభివృద్ధిని చూసి ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తా...

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Date : 29 November 2025 07:45 PM Views : 261

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని విశ్రాంతిభవనంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి నాదే పూర్తి బాధ్యతని నాపై నమ్మకం ఉంచి ఏ విధంగా గెలిపించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా భారీ విజయంతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. హాజీపూర్ మండలంలో దేశంలోనే ప్రతిష్టాత్మక మొదటి ఫిష్ పాండ్ నిర్మాణం, మెడికల్ కాలేజ్ ఇండస్ట్రియల్ పార్క్, లక్షెట్టిపేటలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ఆసుపత్రి నిర్మాణం, దండేపల్లిలో సోలార్ ప్లాంట్ ఇంకా ఎన్నో రకాల పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, నాయకులు నాగభూషణం, ఆరీఫ్, త్రిమూర్తి, అంకతి శ్రీనివాస్, గుత్తికొండ శ్రీధర్, నవాబ్, గోప రమేష్, మహిళ నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :