Saturday, 13 June 2026 04:15:13 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

నూతన పెన్షన్ విధానాన్ని ర ద్దు చేసిపాత పెన్షన్స్ స్కీం ను అమలు చేయాలని

ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన

Date : 17 April 2026 09:43 PM Views : 133

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ టి.జి.ఈ.జేఏసీఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఆధ్వర్యంలోరాష్ట్రకార్యవర్గం విస్తృత స్థాయిసమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దశల వారి ఆందోళనలో భా గంగా శుక్రవారం కాటారం త హసిల్దార్ కు నాలుగు ప్రధా న డిమాండ్ల సాధనకై నల్ల బాడ్జీలు ధరించి తమన నిర సనను తెలియజేస్తూ,వినతి పత్రం అందించారు,మా యొక్క డిమాండ్లు1.జూన్ రెండులోగాPRCప్రకటించాలని,2.అన్ని పెండింగ్ బిల్లును వెంటనే క్లియర్ చేయాలని, 3.హెల్త్ కార్డులనువెంటనే ఇష్యూచేయాలని,4.నూతన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్స్ స్కీం ను(ఓపిఎస్)అమలు చేయా లని ప్రధాన సమస్యలుగా పేర్కొనడం జరిగిందని ఉపా ధ్యాయులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమంలో టి.ఆర్.టి.ఎఫ్.రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు ముఖ్లో తు పరంసింగారు,బెజగం స తీష్ కుమార్.హట్కర్ రమే ష్ నాయక్.పీర్ల మోహన్ రా వు.రేపాల వేణుగోపాల్.మె డవేని పరమేశ్వర్.యుపి ఎ స్.సంఘ బాధ్యులు సోమ సురేష్.పాండ్యరాజు.స్వరూప,సంఘబాధ్యులులక్ష్మి.గండు రాజబాబు.కడర్ల కృష్ణ ప్ర సాద్.యుగేందర్ సురేష్ వి విధ సంఘాల బాధ్యులు రె వెన్యూశాఖ ఉద్యోగులు పా ల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :