Thursday, 30 July 2026 08:18:34 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నూతన పెన్షన్ విధానాన్ని ర ద్దు చేసిపాత పెన్షన్స్ స్కీం ను అమలు చేయాలని

ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన

Date : 17 April 2026 09:43 PM Views : 148

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ టి.జి.ఈ.జేఏసీఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఆధ్వర్యంలోరాష్ట్రకార్యవర్గం విస్తృత స్థాయిసమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దశల వారి ఆందోళనలో భా గంగా శుక్రవారం కాటారం త హసిల్దార్ కు నాలుగు ప్రధా న డిమాండ్ల సాధనకై నల్ల బాడ్జీలు ధరించి తమన నిర సనను తెలియజేస్తూ,వినతి పత్రం అందించారు,మా యొక్క డిమాండ్లు1.జూన్ రెండులోగాPRCప్రకటించాలని,2.అన్ని పెండింగ్ బిల్లును వెంటనే క్లియర్ చేయాలని, 3.హెల్త్ కార్డులనువెంటనే ఇష్యూచేయాలని,4.నూతన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్స్ స్కీం ను(ఓపిఎస్)అమలు చేయా లని ప్రధాన సమస్యలుగా పేర్కొనడం జరిగిందని ఉపా ధ్యాయులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమంలో టి.ఆర్.టి.ఎఫ్.రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు ముఖ్లో తు పరంసింగారు,బెజగం స తీష్ కుమార్.హట్కర్ రమే ష్ నాయక్.పీర్ల మోహన్ రా వు.రేపాల వేణుగోపాల్.మె డవేని పరమేశ్వర్.యుపి ఎ స్.సంఘ బాధ్యులు సోమ సురేష్.పాండ్యరాజు.స్వరూప,సంఘబాధ్యులులక్ష్మి.గండు రాజబాబు.కడర్ల కృష్ణ ప్ర సాద్.యుగేందర్ సురేష్ వి విధ సంఘాల బాధ్యులు రె వెన్యూశాఖ ఉద్యోగులు పా ల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :