ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఒడి పి లవంచ గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలను బుధ వారం ఉపసర్పంచ్ ఇసునం మహేందర్.మరియు వావి ళ్ళ సాజన్ సందర్శించి మ ధ్యాహ్న భోజనం తనికి చే శారు.ఈసందర్భంగావారు మాట్లాడుతూ మెనూ ప్రకా రం భోజనం పిల్లలకు పౌస్టిక ఆహారం అందించాలని,మ ధ్యాహ్న భోజన వర్కర్లకు ఉపాధ్యాయులకు సూచిం చారు అదేవిధంగా పదవత రగతి విద్యార్ధులతో మాట్లా డుతూ బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని మంచి మార్కులతో పాస్ కా వాలని స్కూల్ కి,ఉపాధ్యా యులకు,తల్లిదం డ్రులకు మంచిపేరుతేవాలని భవి ష్యత్తులో ఉన్నత శిఖ రా లు అధిరోహించాలని అ న్నారు.ఈకార్యక్రమంలో ప్ర ధానోపాధ్యాయులు లక్ష్మ య్య.వావిళ్ళ గణేష్.తదిత రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News