ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి ,గ్రామ పంచాయతీలోని బొప్పారం(మర్రిపల్లి)గ్రామ ఉపాధి హామీ కూలీలకు సోమవారం మజ్జి గ ప్యాకెట్లు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు,పం పిణీ చేసిన సర్పంచ్ వూర వెంకటే శ్వరరావు.మరియు ఉపసర్పంచ్ బియ్యన రాజయ్య లు పంపిణీ చేశారు,కూలీలను ఉద్దేశించి సర్పం చి మాట్లాడుతూ టైం ప్రకారం పని చేసి సరైన వేతనం తీసుకో వాల ని,అన్నారు.ఎండ తీవ్రతకు మట్టి కుండల తోచల్లరు నీరు అందిస్తు న్నామని,ఈరోజు ఎండ ఎక్కువ ఉండడంతో కూలీలందరి కీమజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశా మ ని,అన్నారు.కొలత ప్రకారం పను లు చే యాలని కూలీలను సర్పంచ్ కోరారు.సర్పంచ్ వెంట పంచాయతీ కార్యదర్శి అరీకిల్ల శంకరయ్య,వా ర్డు సభ్యుడు జక్కుల మహేందర్, ఫీల్డ్ అసిస్టెంట్,బందెల స్వామి,తో పాటు కూలీలు ఉన్నారు.
Admin
E Nivas News