Wednesday, 17 June 2026 01:50:51 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

పుర పోరులో కాంగ్రెస్ విజయకేతనం..! అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు

దొంత అంజలి నర్సయ్య

Date : 14 February 2026 12:01 AM Views : 119

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పుర పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. 1 వ వార్డులో బుద్దె సిద్దార్థ ( బీజేపీ ) 2 వ వార్డులో దొంత అంజలి నర్సయ్య( కాంగ్రెస్ ) 3వ వార్డులో పెట్టం తిరుపతి ( బి.ఆర్.ఎస్ ) 4 వ వార్డులో మోత్కూరి రాజేశ్వరి (కాంగ్రెస్) 5 వ వార్డులో శనిగారపు చిన్నయ్య (కాంగ్రెస్) 6 వ వార్డులో తోట సువర్ణ (కాంగ్రెస్) 7 వ వార్డులో బోడరాజు (కాంగ్రెస్) 8 వ వార్డులో రాందేని జమున (బిఆర్ఎస్) 9 వ వార్డులో వడ్డేపల్లి రాజలింగం (కాంగ్రెస్) 10 వ వార్డులో పెండెం పద్మ (కాంగ్రెస్)11 వ వార్డులో సూరం చంద్రమౌళి (కాంగ్రెస్) 12 వ వార్డులో పర్వీన్ సుల్తాన్ (కాంగ్రెస్)13 వ వార్డులో బిరుదుల సత్యనారాయణ (కాంగ్రెస్) 14 వార్డులో మైలారం సుధాకర్ (బి.ఆర్. ఎస్) 15వ వార్డులో గోపే సుజాత (కాంగ్రెస్) వీరందరూ 15 వార్డులలో విజయం సాధించారు. కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: