ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పుర పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. 1 వ వార్డులో బుద్దె సిద్దార్థ ( బీజేపీ ) 2 వ వార్డులో దొంత అంజలి నర్సయ్య( కాంగ్రెస్ ) 3వ వార్డులో పెట్టం తిరుపతి ( బి.ఆర్.ఎస్ ) 4 వ వార్డులో మోత్కూరి రాజేశ్వరి (కాంగ్రెస్) 5 వ వార్డులో శనిగారపు చిన్నయ్య (కాంగ్రెస్) 6 వ వార్డులో తోట సువర్ణ (కాంగ్రెస్) 7 వ వార్డులో బోడరాజు (కాంగ్రెస్) 8 వ వార్డులో రాందేని జమున (బిఆర్ఎస్) 9 వ వార్డులో వడ్డేపల్లి రాజలింగం (కాంగ్రెస్) 10 వ వార్డులో పెండెం పద్మ (కాంగ్రెస్)11 వ వార్డులో సూరం చంద్రమౌళి (కాంగ్రెస్) 12 వ వార్డులో పర్వీన్ సుల్తాన్ (కాంగ్రెస్)13 వ వార్డులో బిరుదుల సత్యనారాయణ (కాంగ్రెస్) 14 వార్డులో మైలారం సుధాకర్ (బి.ఆర్. ఎస్) 15వ వార్డులో గోపే సుజాత (కాంగ్రెస్) వీరందరూ 15 వార్డులలో విజయం సాధించారు. కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
Admin
E Nivas News