Monday, 15 June 2026 01:59:13 PM
# సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం... # ఖోడాద్ గ్రామ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే... # పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి # పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి... # ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం... # సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి

రామాయణం పోటీ పరీక్షల విజేతలకు బహుమతులు ప్రధానం

Date : 11 March 2026 10:29 PM Views : 169

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విశ్వ హిందూపరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యం లో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయ పంక్షన్హాల్ లో రామాయణం పోటీ పరీక్షలు నిర్వహించి ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. రామాయణం పోటీ పరీక్షల్లో మంథనిలోని 5 పాఠశాలల నుండి సుమారు 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్ మాట్లాడుతూ సోమవారం 5 స్కూల్స్ లో మొత్తం 350 మంది విద్యార్థులకు రామాయణం పోటీలకు పరీక్షలు నిర్వహించి ప్రతి స్కూల్ నుండి 3 విభాగాలుగా విభజించి ప్రతిభ కనబరిచిన 55 మంది విద్యార్థులకు బుధవారం నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.1వ విభాగంలో 1st prize....దుద్దిళ్ళ హాసిని (కాకతీయ హై స్కూల్), 2nd prize. నామిని సహర్షిణి (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంథని), 3rd prize.. కుదుదుల హాసిని (కృష్ణవేణి టాలెంట్ స్కూల్), 2వ విభాగంలో 1st prize... గిట్ల శ్రీనిత్య రెడ్డి (కాకతీయ హైస్కూల్), 2nd prize.. కన్ ధునూరి సాయి సాన్వీతా (కాకతీయ హైస్కూల్), 3rd prize.. ఓల్లాలా సాయి (అలోక్ పబ్లిక్ స్కూల్), 3వ విభాగంలో 1st prize.. గిట్ల శ్రీవిద్య (కాకతీయ హైస్కూల్), 2nd prize.. మేకల వైష్ణవి (అలోక్ పబ్లిక్ స్కూల్), 3rd prize.. మిరాల సోనిత్ (కృష్ణవేణి టాలెంట్ స్కూల్) లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్. ప్రధాన కార్యదర్శి. వడ్ల కొండ శ్రావణ్. సత్సంగ ప్రముక. కొమురవెల్లి హరీష్ గుప్తా. సహా కార్యదర్శి గుండా శ్రీనివాస్. ధర్మాజగరణ ప్రముక కనుకుంట్ల స్వామి. ఉపాధ్యక్షులు మెడగొని రాజమౌళి గౌడ్. ప్రచార ప్రముక తూర్పాటి రాము. శిశుమందిర్ కార్యదర్శి. మాడిశెట్టి సురేందర్. కెక్కెర్ల అనీల్ కుమార్. మాతృశక్తి సంయోజక రావికంటి రేణుక. సహా సంయోజక్ కొత్త పుష్పలత, స్కూల్ టీచర్స్ భరత్ రెడ్డి .మాధవి. లావణ్య. రమాదేవి. రాజమల్లు ఓదెలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :