Saturday, 01 August 2026 07:35:34 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

రామాయణం పోటీ పరీక్షల విజేతలకు బహుమతులు ప్రధానం

Date : 11 March 2026 10:29 PM Views : 190

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విశ్వ హిందూపరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యం లో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయ పంక్షన్హాల్ లో రామాయణం పోటీ పరీక్షలు నిర్వహించి ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. రామాయణం పోటీ పరీక్షల్లో మంథనిలోని 5 పాఠశాలల నుండి సుమారు 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్ మాట్లాడుతూ సోమవారం 5 స్కూల్స్ లో మొత్తం 350 మంది విద్యార్థులకు రామాయణం పోటీలకు పరీక్షలు నిర్వహించి ప్రతి స్కూల్ నుండి 3 విభాగాలుగా విభజించి ప్రతిభ కనబరిచిన 55 మంది విద్యార్థులకు బుధవారం నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.1వ విభాగంలో 1st prize....దుద్దిళ్ళ హాసిని (కాకతీయ హై స్కూల్), 2nd prize. నామిని సహర్షిణి (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంథని), 3rd prize.. కుదుదుల హాసిని (కృష్ణవేణి టాలెంట్ స్కూల్), 2వ విభాగంలో 1st prize... గిట్ల శ్రీనిత్య రెడ్డి (కాకతీయ హైస్కూల్), 2nd prize.. కన్ ధునూరి సాయి సాన్వీతా (కాకతీయ హైస్కూల్), 3rd prize.. ఓల్లాలా సాయి (అలోక్ పబ్లిక్ స్కూల్), 3వ విభాగంలో 1st prize.. గిట్ల శ్రీవిద్య (కాకతీయ హైస్కూల్), 2nd prize.. మేకల వైష్ణవి (అలోక్ పబ్లిక్ స్కూల్), 3rd prize.. మిరాల సోనిత్ (కృష్ణవేణి టాలెంట్ స్కూల్) లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్. ప్రధాన కార్యదర్శి. వడ్ల కొండ శ్రావణ్. సత్సంగ ప్రముక. కొమురవెల్లి హరీష్ గుప్తా. సహా కార్యదర్శి గుండా శ్రీనివాస్. ధర్మాజగరణ ప్రముక కనుకుంట్ల స్వామి. ఉపాధ్యక్షులు మెడగొని రాజమౌళి గౌడ్. ప్రచార ప్రముక తూర్పాటి రాము. శిశుమందిర్ కార్యదర్శి. మాడిశెట్టి సురేందర్. కెక్కెర్ల అనీల్ కుమార్. మాతృశక్తి సంయోజక రావికంటి రేణుక. సహా సంయోజక్ కొత్త పుష్పలత, స్కూల్ టీచర్స్ భరత్ రెడ్డి .మాధవి. లావణ్య. రమాదేవి. రాజమల్లు ఓదెలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :