ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని గంగారం గ్రామపంచాయతీలో శుక్ర వా రం ప్రజా పాలన ప్రగతి ప్ర ణాళికలో భాగంగా గ్రామంలోని చెరువుల,కుంటల వద్ద శుభ్ర పరుచురట మరియు డ్రై డే నిర్వహించుట వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరి గిందని స్థానిక సర్పంచ్ శోభ రాణి.ప్రకటన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నగేష్, పంచాయతీ కార్యద ర్శి బీరెల్లి కరుణాకర్. వార్డు సభ్యులు నరేష్, మహేంద ర్, రాజు కుమార్, సమ్మ య్య, సమ్మక్క, సరోజన పాల్గొన్నారు.
Admin
E Nivas News