ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కరుణ,దయ,ప్రేమ,శాంతి త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని సి ఎస్.ఐ.చర్చి పాస్టర్ రెవరెం డ్ ఎస్ జోసఫ్ కిషోర్ అన్నా రు.శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక సి ఎస్. ఐ.చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడు కలు ఘనంగా నిర్వహించా రు.భూపాలపల్లి జిల్లా కేం ద్రంలో పలు చర్చలలో అ త్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా పాస్టర్ కిషో ర్.మాట్లాడుతూ ప్రపంచ మానవళి కోసం తన ప్రాణా లను సైతం అర్పించిన మ హోన్నతమైన వ్యక్తి యేసు ప్రభువుల వారు అని కొని యాడారు.
సమాజంలోశాం తి,కరుణ ప్రేమ ఈమాన వా ళికి పంచిన ప్రేమ మూర్తి అ ని అన్నారు.ఏసుక్రీస్తు బోధ లు నేటి సమాజానికి మార్గ దర్శకమని అన్నారు.వేడు క ల్లో సిఎస్ఐ సంఘ సెక్రటరీ ఎస్.రవికుమార్,ట్రెజరర్ టై సన్,ప్రేమ్ తదితరులు పా ల్గొన్నారు.
Admin
E Nivas News