Friday, 31 July 2026 06:29:43 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా..

మేయర్ పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జయ కేతనం

Date : 14 February 2026 09:38 AM Views : 141

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మేయర్, మున్సిపల్ శుక్రవారం వెలువడిన ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. దాదాపుగా 70 శాతం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులే గెలిచి మేయర్ స్థానాలతో పాటు పురపాలక స్థానాలను కూడా కైవసం చేసుకున్నారు. బారాస పార్టీ రెండో స్థానంలోనే ఉండగా బిజెపి మూడో స్థానం నిలబెట్టుకుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గిరాకీ పెరిగింది. చాలా వరకు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు సమానంగా స్థానాలురాగా ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు గొడవలు కూడా జరిగాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వాహనాలను తరలిస్తుండగా గొడవ జరుగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని చదరగొట్టారు. కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బిజెపికైవసంచేసుకుంది. దీంతో కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ వర్గీయులు సంబరాలుచేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోని బిఆర్ఎస్ తమ సత్తా చాటింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :