Thursday, 02 April 2026 01:52:02 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

బాస్కట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు గురుకుల పాఠశాల బాలికలు ఎంపిక

Date : 05 November 2025 07:24 PM Views : 190

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల బాలిక హనీష జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రిన్సిపాల్ రమా కళ్యాణి తెలిపారు. మహబూబబాద్ జిల్లా నెల్లికుదురులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాస్కట్ బాల్ పోటీల్లో గురుకుల పాఠశాల నుండి బాలిక విశేష ప్రతిభ కనబరిచి విజయం సాధించినట్లు తెలిపారు . ఈ పోటీలో జమిడి ప్రవల్లిక అనే విద్యార్థిని 44 వ జూనియర్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. నవంబర్ 7,8,9 వరకు ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్) లో జరగబోయే జాతీయ బాస్కట్ బాల్ పోటీల్లో ఆమె తెలంగాణ రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించ నున్నట్లు చెప్పారు . హనీష విజయం పై పాఠశాల ప్రిన్సిపాల్ కె. రమా కళ్యాణి హర్షం వ్యక్తం చేశారు. వారికి శిక్షణ ఇచ్చి ప్రొత్సహించిన డి. రమాదేవి సి. హెచ్. మమతలను అభినందించాురు. నవంబర్7,8, 9 న నిర్వహించే పోటీలో పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :