Thursday, 30 July 2026 04:51:24 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

డీసీపీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇంపాక్ట్ ట్రైనర్స్...

Date : 17 July 2026 10:09 PM Views : 61

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఈగల్ ఆధ్వర్యంలో,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక "నషా ముక్త్ భారత్ అభియాన్"కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అవేర్‌నెస్ వర్క్‌షాప్లో పాల్గొని"సర్టిఫైడ్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అవేర్‌నెస్ ట్రైనర్స్"గా గుర్తింపు పొందిన కానిగంటి లక్ష్మణ్,అగూడ తిరుపతి,రాపల్లి రాజన్న,రాజేశం కుమ్మరి శుంక్రవారం మంచిర్యాల జిల్లా డీసీపీ కార్యాలయంలో జిల్లా డీసీపీ అగ్గిడి భాస్కర్,ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా వర్క్‌షాప్‌లో పొందిన శిక్షణ,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల "నషా ముక్త్ భారత్ అభియాన్" లక్ష్యాలు, మంచిర్యాల జిల్లాలో చేపట్టనున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలపై డీసీపీ తో చర్చించారు.డీసీపీ అగ్గిడి భాస్కర్ ట్రైనర్లనుఅభినందిస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు,గ్రామాలు,యువజన సంఘాల్లో విస్తృత స్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలనిర్వహించి యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఇంపాక్ట్ ట్రైనర్స్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి "డ్రగ్స్ రహిత మంచిర్యాల డ్రగ్స్ రహిత తెలంగాణ నషా ముక్త్ భారత్" లక్ష్య సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :