Friday, 31 July 2026 07:12:08 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా ఈస్టర్ మరియు రన్ ఫర్ జీసస్ వేడుకలు

Date : 05 April 2026 12:34 AM Views : 119

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : డివిజన్ కమిటీఆధ్వర్యంలో ఐదుమండలాలలోపనిచేస్తున్నపాస్టర్లు,క్రైస్తవులు,సంఘ నాయకులు,అందరూ సమైక్యంగా రన్ ఫర్ జీసస్ మరియు సిలువ సువార్త యాత్రశాంతి ర్యాలీని శని వారం సర్వ మానవాళి పాప విమోచన క్రయదనమే యే సుక్రీస్తుసిలువమరణపునరు ద్ధానాలుకాటారం డివిజన్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు వై.సుందర్రావు.లునిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగాకాటారం సర్పంచ్ పంత కాని.స డవలి.కాంగ్రెస్ మాజీ ఎం. పీ.పీ.పంతకాని.సమ్మయ్య. కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి.మహనీయుల ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ జనగం కరుణాకర్ రావు.లుపాల్గొ న్నారు.ప్రపంచ శాంతి కొరకై యేసుక్రీస్తు ప్రభువు చూపిన మార్గం అభినందినీయమని క్రీస్తులో ఉన్న సుగుణాలను జ్ఞాపకంచేసుకొనిసంతోషిస్తూరన్ ఫర్ జీసస్ జెండా ఊపి వారుఈకార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సంద ర్భంగా కాటారం డివిజన్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వై.సుందర్ రా వు.మాట్లాడుతూ ప్రేమ,స హనం,శాంతికి మరో రూపం క్రీస్తని,ఆయన మరణించి స మాధిని గెలిచి తిరిగి లేచు టద్వారా మానవ జీవితాని కి సమాధానం దొరికిందని తెలియజేశారు.ఆయన స ర్వ మానవాళి విమోచన క్ర యదనముగా తన్ను తాను సిలువుకుఅప్పగించుకున్నాడని ఆయన పాపము లేని పరిశుద్ధుడని,ఆయన చేసిన బోధలుఈనాడుమానవాళికి ఆశీర్వాదమని,పాపము నుండి విముక్తిని కలిగిస్తా యని జ్ఞాపకం చేశారు.స మాజంలో ఎంతోమంది త ప్పు త్రోవలోఉన్నటువంటి మనుషులను మానవత్వపు విలువలతో కూడిన జీవితా లు జీవించటానికి ఏసుక్రీస్తు బోధలుఉపయోగపడుతున్నాయని తెలియజేశారు. ఆయనఆశీర్వాదంప్రజలందరిపై ఉండాలని ఆయన చూ పిన శాంతి మార్గాన్ని అంద రూ అనుసరించి ప్రజలం దరూశాంతిసమాధానాలతో బ్రతకాలనిపిలుపునిచ్చారు. ఈ సందర్భంగాపాస్టర్లు క్రై స్తవులు,సంఘనాయకులందరు పాల్గొని జయహో జ యహో జయహో-యేసులే చెను జయహోయేసే మార్గం యేసే సత్యం యేసే జీవం. పరిగెత్తాలి పరిగెత్తాలి యేసు కొరకుపరిగెత్తాలిఅనేస్లొగన్స్తోసందడిచేస్తూ.రాష్ట్ర,దేశ ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థనలు చేశారు.ఈకార్యక్ర మంలోవార్డ్ మెంబర్ రాము కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చీమల రాజు.కాంగ్రెస్ నాయ కులు నాయిని శ్రీనివాస్. యూత్ కాంగ్రెస్ నాయకులు మారుపాక రాజేంద్ర ప్రసాద్, బీరెల్లి మహేష్ మరియు గౌరవ అధ్యక్షులు రవి.వైస్ ప్రెసిడెంట్రవిదానియేలు.మాజీ కమిటీ అధ్యక్షులు డేవిడ్ మార్క్ జనరల్ సెక్రెటరీ పి.జోషి.జాయింట్ సెక్రెటరీ ప్రకాష్.ట్రెజరర్ బన్సిలాల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సా మ్యేల్.పాస్టర్ రూబెన్ సల హాదారులు తిమోతి లూకా ఆయా మండలాల్లో పరిన చర్య చేస్తున్న ప్రెసి డెంట్లు, సెక్రటరీలు సేవకులందరూ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: