Wednesday, 08 April 2026 05:06:16 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ఘనంగా ఈస్టర్ మరియు రన్ ఫర్ జీసస్ వేడుకలు

Date : 05 April 2026 12:34 AM Views : 27

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : డివిజన్ కమిటీఆధ్వర్యంలో ఐదుమండలాలలోపనిచేస్తున్నపాస్టర్లు,క్రైస్తవులు,సంఘ నాయకులు,అందరూ సమైక్యంగా రన్ ఫర్ జీసస్ మరియు సిలువ సువార్త యాత్రశాంతి ర్యాలీని శని వారం సర్వ మానవాళి పాప విమోచన క్రయదనమే యే సుక్రీస్తుసిలువమరణపునరు ద్ధానాలుకాటారం డివిజన్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు వై.సుందర్రావు.లునిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగాకాటారం సర్పంచ్ పంత కాని.స డవలి.కాంగ్రెస్ మాజీ ఎం. పీ.పీ.పంతకాని.సమ్మయ్య. కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి.మహనీయుల ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ జనగం కరుణాకర్ రావు.లుపాల్గొ న్నారు.ప్రపంచ శాంతి కొరకై యేసుక్రీస్తు ప్రభువు చూపిన మార్గం అభినందినీయమని క్రీస్తులో ఉన్న సుగుణాలను జ్ఞాపకంచేసుకొనిసంతోషిస్తూరన్ ఫర్ జీసస్ జెండా ఊపి వారుఈకార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సంద ర్భంగా కాటారం డివిజన్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వై.సుందర్ రా వు.మాట్లాడుతూ ప్రేమ,స హనం,శాంతికి మరో రూపం క్రీస్తని,ఆయన మరణించి స మాధిని గెలిచి తిరిగి లేచు టద్వారా మానవ జీవితాని కి సమాధానం దొరికిందని తెలియజేశారు.ఆయన స ర్వ మానవాళి విమోచన క్ర యదనముగా తన్ను తాను సిలువుకుఅప్పగించుకున్నాడని ఆయన పాపము లేని పరిశుద్ధుడని,ఆయన చేసిన బోధలుఈనాడుమానవాళికి ఆశీర్వాదమని,పాపము నుండి విముక్తిని కలిగిస్తా యని జ్ఞాపకం చేశారు.స మాజంలో ఎంతోమంది త ప్పు త్రోవలోఉన్నటువంటి మనుషులను మానవత్వపు విలువలతో కూడిన జీవితా లు జీవించటానికి ఏసుక్రీస్తు బోధలుఉపయోగపడుతున్నాయని తెలియజేశారు. ఆయనఆశీర్వాదంప్రజలందరిపై ఉండాలని ఆయన చూ పిన శాంతి మార్గాన్ని అంద రూ అనుసరించి ప్రజలం దరూశాంతిసమాధానాలతో బ్రతకాలనిపిలుపునిచ్చారు. ఈ సందర్భంగాపాస్టర్లు క్రై స్తవులు,సంఘనాయకులందరు పాల్గొని జయహో జ యహో జయహో-యేసులే చెను జయహోయేసే మార్గం యేసే సత్యం యేసే జీవం. పరిగెత్తాలి పరిగెత్తాలి యేసు కొరకుపరిగెత్తాలిఅనేస్లొగన్స్తోసందడిచేస్తూ.రాష్ట్ర,దేశ ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థనలు చేశారు.ఈకార్యక్ర మంలోవార్డ్ మెంబర్ రాము కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చీమల రాజు.కాంగ్రెస్ నాయ కులు నాయిని శ్రీనివాస్. యూత్ కాంగ్రెస్ నాయకులు మారుపాక రాజేంద్ర ప్రసాద్, బీరెల్లి మహేష్ మరియు గౌరవ అధ్యక్షులు రవి.వైస్ ప్రెసిడెంట్రవిదానియేలు.మాజీ కమిటీ అధ్యక్షులు డేవిడ్ మార్క్ జనరల్ సెక్రెటరీ పి.జోషి.జాయింట్ సెక్రెటరీ ప్రకాష్.ట్రెజరర్ బన్సిలాల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సా మ్యేల్.పాస్టర్ రూబెన్ సల హాదారులు తిమోతి లూకా ఆయా మండలాల్లో పరిన చర్య చేస్తున్న ప్రెసి డెంట్లు, సెక్రటరీలు సేవకులందరూ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :