Friday, 31 July 2026 09:28:50 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నాయకులు..

Date : 01 July 2026 10:04 PM Views : 41

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు బుధవారం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు విషయంలో గత కొన్ని రోజులుగా లేనిపోని ఆరోపణలు చేస్తూ బిజెపి టిఆర్ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రైతులకు మద్దతుగా ఉన్నారని నిరూపిస్తూ మరోసారి రైతుల ఖాతాలు రైతుబంధు నిధులను జమ చేశారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగులకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని గుర్తుచేశారు.ముఖ్యంగా అన్నం పెట్టే అన్నదాతలకు తాను ఎప్పుడు అండగా ఉంటారని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని నిరూపిస్తున్నారని తెలియజేశారు.ఇప్పటికైనా బిజెపి,టిఆర్ఎస్ నాయకులు రైతుబంధు విషయంలోనే కాకుండా వారికి సంబంధించిన ఏ విషయంలోనూ లేని పోనీ ఆరోపణలు చేసి రైతులను తప్పుదోవ పట్టించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు వినోద్, సతీష్, మంచికంటి సాయి, ఉషన్న,సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ నర్సారెడ్డి,ప్రకాష్ నవగరే,రవీందర్ పటేల్,సునీల్,సుధాకర్,కైపెల్లి నర్సింగ్, మారుతి, లాస్మన్న, తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: