Wednesday, 17 June 2026 01:32:36 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

చాకలి ఐలమ్మ కుటుంబంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

Date : 23 February 2026 11:33 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : బీసీ ఎస్సీ.ఎస్టీ.జే.ఏ.సీ.రాష్ట్ర క న్వీ నర్ డాక్టర్ విశారదన్ మహ రాజ్.ఆదేశాల మేరకు బీసీ.ఎస్సీ.ఎస్టీ.జేసి మంథని నియోజకవర్గ నాయకులు చిట్యాల శ్రీనివాస్, మండల కమిటీ ఆధ్వర్యంలో క్రోవతుల ర్యాలీ కాటారం అంబేద్కర్ చౌర స్తాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో బీసీ రజక(చాకలి) కుటుంబం పై జరిగిన దాడికి, రెండు నెలల పసిపాప చంపినందుకు గాను బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ కాటారం మండల కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. నిందితుల నీ వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలి అని. దీనికి పూర్తి బాధ్యత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిదే అని. కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలి అని, రెడ్ల కులదు రహంకారంతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుల్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ లో భారీ నిరసనలు ముఖ్యమంత్రికి తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు నౌలా సంపత్, ఉపాధ్యక్షుడు జక్కన్న, చందు, వార్డుమెంబర్ రాజబాబు డీఎస్పీ నాయకులు ఖమ్మంపల్లి రమేష్, చిర్ర శ్రీకాంత్, దేవేందర్, రజక సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు అత్కూరి శంకర్, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :