ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖా స్తులు స్వీకరించి పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ పడాల అశోక్ కుమార్. అన్నారు. సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెం ట్ చేసినట్లు తెలిపారు. అ నంతరం శాఖల వారీగా పెం డింగ్ ఉన్న దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. పెం డింగ్ ఉన్న దరఖాస్తులను వచ్చేసోమవారం నాటికి పరిష్కరించాలని,ఆదేశిం చారు.సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు సమ స్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారని, పరిష్కారంలో జాప్యం వహించొద్దని తెలిపారు. ప్రతి అధి కారి బాధ్యతగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజావాణిలో ప్రజల నుండి 73.దరఖాస్తులు స్వీకరించి నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ ల కలెక్టర్ విజయలక్ష్మి,ఆర్డి ఓ.హరికృష్ణతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు త దితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News