Thursday, 30 July 2026 04:51:23 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని డిఈఓ కు వినతి...

Date : 23 June 2026 12:14 AM Views : 73

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ సోమవారం డిఆర్ఎస్పి విద్యార్థి విభాగంలో జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టబి ఆర్ఎస్వి నాయకుడు దగ్గుల మధుకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.బి ఆర్ ఎస్ విమంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేవలం ధనార్జనే ద్యేయంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూన్న ప్రభుత్వం ఏ మాత్రంపట్టించుకోకుండా విద్యా సంస్థల యాజమాన్యాలకు వత్తాసుపలుకుతున్నాయన్నారు. అధిక ఫీజుల వసూలుకు నియంత్రణ కోసం కమిటీ వేస్తాం అని ప్రభుత్వం చెప్పి ఇప్పటి వరకు కమిటీ వేయకపోవడం కార్పొరేట్ వ్యవస్థకు ఆజ్యం పోస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వారిని పరిష్కారం చేయాలి అని బి ఆర్ ఎస్ వి డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బి ఆర్ ఎస్ వి నాయకులు అరుణ్ రిషి,నార్ల వంశీ,నక్క తిరుపతి,సాజిద్,బెల్లంతో అరుణ్,కంపెల్లి శ్రీకాంత్,జిలకర మహేష్,చంద్ర కిరణ్,లక్ష్మీకాంత్ రాజేందర్ బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి బుద్ధర్తి సుమంత్,కార్యదర్శి వడ్డేపల్లి నితీష్, బి ఆర్ ఎస్ వి నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :